The District Collector directed officials to ensure fair prices for harvested paddy this Kharif season. A review meeting emphasized preparations for the procurement process.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు

రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఖరీఫ్ లో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అందులో 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అనుమతించినట్లు చెప్పారు. ధాన్యం సేకరణలో ముందస్తు ఏర్పాట్లపై జిల్లాస్థాయి ధాన్యం సేకరణ కమిటీ సమావేశం…

Read More
Collector A. Shyam Prasad directed officials to support aspiring women entrepreneurs, aiming to improve their livelihood and living standards through new initiatives.

పారిశ్రామిక మహిళామణుల ప్రోత్సాహం పై కలెక్టర్ సమీక్ష

పార్వతీపురం జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక మహిళామణులు కావాలని, ఆ దిశగా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన యూనిట్లను స్థాపించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని పేర్కొన్నారు. జిల్లాలో జీవనోపాదుల కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

Read More
Residents of Thallaburidi village express concerns over encroachments on their crematorium land. They seek urgent action from authorities to reclaim and develop the site.

తాళ్లబురిడి గ్రామంలో స్మశాన వాటిక సమస్య

వివరాల్లోకి వెళ్తే తాళ్లబురిడి గ్రామంలో స్మశాన వాటిక సర్వేనెంబర్; 185 లో మూడు ఎకరాల 88 సెంట్లు గల భూమి ఉండగా కొంతమంది అధికారులు అండదండలతో స్మశాన వాటికనే ఆక్రమించుకోవడం జరిగినది గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు గ్రామంలో ఉండే పెద్దలను అడగడం జరిగినది గ్రామంలో మండల జడ్పిటిసి స్థాయి నాయకులు ఉన్న మా స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోలేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు స్మశానంలోకి పాడిని మూసుకొని శవాన్ని తీసుకెళ్లేటప్పుడు అవస్థలు పడుతున్న దృశ్యం గ్రామంలో…

Read More
CPM party leads a protest rally demanding immediate implementation of free sand supply for construction and tractor workers in Parvathipuram.

సిపిఎం ఆధ్వర్యంలో ఉచిత ఇసుకకు నిరసన ర్యాలీ

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భావన కార్మికులు ట్రాక్టర్ కార్మికులు ఉచిత ఇసుక ఇవ్వాలని నిరసన ర్యాలీ ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని భవన నిర్మాణ రంగం ట్రాక్టర్ కార్మికులకు ఉపాధి కల్పించాలని పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వద్దకు నిరసన ర్యాలీగా వస్తు డిఆర్ఓ కు వినతిపత్రం అందజేశారు గత ప్రభుత్వం హయాంలో ఇసుక లభించకపోవడం రేట్లు పెరిగిపోవడం విచ్చలవిడిగా అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది అనేక కారణాలతో…

Read More
Durga Navaratri celebrations are underway in various parts of Parvathipuram Manyam district, with rituals and Annadanam programs being conducted by local committees.

పార్వతిపురం జిల్లాలో దుర్గా నవరాత్రుల ఘనపూజలు

పార్వతిపురం మన్యం జిల్లాలో గత రెండు రోజుల నుంచి శ్రీశ్రీశ్రీ దుర్గా భవాని పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ పూజలు సీతానగరం, పార్వతిపురం, బల్జిపేట మండలాల్లో కొనసాగుతున్నాయి. మండలంలోని పలు చోట్ల భక్తులు పెద్ద ఎత్తున హాజరై దుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దుర్గమ్మకు ప్రత్యేక అలంకారాలు, ఆవాహన హోమాలు నిర్వహించడం ద్వారా భక్తులు తమ భక్తిని ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఆసక్తిగా పాల్గొంటున్నారు….

Read More
District Collector A. Shyam Prasad emphasized the comprehensive development of villages through the PM Juga scheme during a review meeting with officials.

జిల్లా కలెక్టర్ పీఎం జుగా పథకంపై సమీక్షా సమావేశం

పార్వతీపురం, అక్టోబరు 3: ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ (పీఎం జుగా ) పధకాన్ని వినియోగించుకొని గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ (పీఎం జుగా) కార్యక్రమం అమలుకు శాఖల వారీగా కావలసిన ప్రతిపాదనలపై కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Read More
MLA Vijaya Chandra announced an investigation into alleged irregularities by the Municipal Town Planning Officer, urging affected individuals to come forward for justice.

మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమాలపై దర్యాప్తు

పార్వతీపురం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే విజయ చంద్ర తెలిపారు. గురువారం ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు విజయదశమి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమాలపై తీవ్ర ఆరోపణ వచ్చాయన్నారు . పట్నంలో చాలామంది వద్ద డబ్బులు తీసుకున్నట్లు నిబంధనలు విరుద్ధంగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయన్నారు. అధికారి వల్ల ఎవరెవరు ఇబ్బంది పడ్డారు వారంతా ముందుకొచ్చి తెలియజేస్తే తగు న్యాయం చేసేందుకు సిద్ధంగా…

Read More