Collector A. Shyam Prasad emphasizes the importance of preventing anemia in pregnant women and children under five by ensuring proper nutrition.

గర్భిణీల ఆరోగ్యంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు

గర్భిణీలు,ఐదేళ్లలోపు పిల్లలు, కిషోర బాలికల్లో రక్తహీనత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సీడిపిఓలను ఆదేశించారు. రక్తహీనత నివారణ పట్ల ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వం అనుమతి పొందిన ఇంజక్షన్లు కూడా ఇప్పిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రతి గర్భిణీకి ఒక కార్డు ఇవ్వాలని, ఆమె క్రమం తప్పకుండా తీసుకుంటున్న వాటిని ఆ కార్డు నందు నమోదు చేయాలన్నారు. గర్భిణీలు రక్తహీనతతో ప్రాణాపాయ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత సీడిపిఓ…

Read More
During Dussehra, over 5,000 devotees participated in the Anna Samarpana program at the Durga Devi Temple in Salur. Local leaders and residents joined in the festivities.

దసరా ఉత్సవాలలో సాలూరు కోటవీధి ప్రత్యేక కార్యక్రమం

దసరా శ్రవణ్ నవరాత్రుల పూర్తిచేసుకుని అన్ని ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, అందులో భాగంగా సాలూరు కోటవీధిలో గల దుర్గాదేవి ఆలయం వద్ద కోటవీధి జంక్షన్ స్థానికులు వ్యాపారస్తులు కలిసి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఐదువేల మందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సాలూరు ఎక్స్ జమిందార్ సన్యాసిరాజు, కొనేసి చిన్ని, రేపు మహేశ్వరరావు, జరాజపు సూరిబాబు, వీధి పెద్దలు యువత,మహిళలు పాల్గొన్నారు.

Read More
The Tribal Welfare Association protests the uncertain future of Parvathipuram ITDA, demanding better governance, fund allocation, and welfare reforms.

ఐటీడీఏ స్వతంత్రత కాపాడాలని కోరుతూ ధర్నా

జిల్లా ఏర్పాటు తర్వాత పార్వతీపురం ఐటిడిఎ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఇది ఏమాత్రం సహించేది లేదని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ హెచ్చరించారు.ఈమేరకు చలో ఐటీడీఏ పేరుతో ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఐటీడీఏ కు రెగ్యులర్ పీఓ, డీడీ లేకపోతే పాలన ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.గిరిజన సంక్షేమం కోసం ఐటీడీఏ కు వచ్చే డబ్బులు గిరిజన సంక్షేమం కోసం మాత్రమే…

Read More
The liquor shop allocation lottery was held under the supervision of district officials, with 1393 applications received for 52 shops. The process was conducted smoothly at the local convention hall.

మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ కార్యక్రమం

సోమవారం ఉదయం 8.00 గం.లకు స్థానిక ఎం.ఎ. నాయుడు కన్వెన్షన్ హాలులో ప్రారంభమైన మద్యం దుకాణాలు కేటాయింపు. జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ నిర్వహణ. ఎక్సైజ్ శాఖ గెజిట్ సీరియల్ ప్రకారం లాటరీ పద్ధతిలో జిల్లాలోని 52 మద్యం దుకాణాల కేటాయింపు. మాన్యువల్ పద్ధతి ద్వారా డ్రా తీసి దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తున్న అధికారులు. జిల్లాలోని…

Read More
CPM leaders demand full integration of health secretaries into the health department, calling for a statewide protest on October 14. They seek support for fair work conditions.

సిపిఎం నాయకుల ఆరోగ్య శాఖ పట్ల నిరసన

గ్రామ వార్డు సచివాలయము హెల్త్ సెక్రటరీలను పూర్తిస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తీసుకురావాలని సిపిఎం నాయకులు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలు పూర్తిస్థాయిలో ఆరోగ్య శాఖకు తీసుకురావాలని ఎంపీహెచ్ ఏ పదోన్నతి కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 14 తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం నాయకులు తెలిపారు. దాదాపు 60 కి పైగా యాపిల్ తో పని చేపిస్తున్నారని, మా పని భారం మాకు…

Read More
CPM leader Reddy Sri Ramamurthy emphasized the rights of tribal people over their land and the need for officials to support their claims, threatening public protests if necessary.

గిరిజన హక్కుల కోసం సిపిఎం నాయకులు బాటలు వేసారు

సిపిఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి. బడి దేవరకొండ ఎవరు సొత్తు కాదని, గిరిజన ప్రజలకు హక్కు అని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గాలని, లేనిపక్షంలో ప్రజా పోరాటము చేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన అన్నారు. గిరిజన హక్కులు కాపాడడం బాధ్యతగా ఉంటామని ఆయన తెలిపారు. గిరిజనులకు ఇచ్చిన భూములను, మైనింగ్ వరకు ఎలా ఇస్తారనే ఆయన అన్నారు. ఇప్పటికైనా గిరిజన భూములు గిరిజనులకు అప్పజెప్పాలని లేనిపక్షంలో ఈ యొక్క బడిదేవరకొండ విషయంలో ఎంత…

Read More
International Girl Child Day was celebrated with grandeur at the Giri Mitra office, emphasizing the importance of education and discipline for girls’ future.

అంతర్జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు ఘనంగా

శుక్రవారం నాడు గిరి మిత్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర, మరియు ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికలు రేపటి పౌరులుగా వాళ్ళ భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో, ఉపాధ్యాయుల క్రమశిక్షణతో మెలిగి ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ బాలికలు ఏ విధముగా చదివితే ఉన్నత శిఖరాలు చేరచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ పిఓ, సూపర్వైజర్లు మరియు ఆశ…

Read More