The police in Parvathipuram held a remembrance event for martyrs, showcasing weapons to students for awareness.

పార్వతీపురంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరిగినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లో వివిధ పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు ఉపయోగించే గన్నలు, బాంబులు, మరియు మిషన్ గన్నలు పిల్లలకు ఎగ్జిబిషన్ గా చూపించి మరియు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, మరి డి.ఎస్.పి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More
Joint Collector S.S. Shobika informed that 146 grievances were submitted during the PGRS program held at the District HQ to address public concerns.

జిల్లా ప్రధాన కేంద్రంలో పీజిఆర్ఎస్ కార్యక్రమానికి 146 వినతులు

జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి 146 వినతులు అందాయని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజిఆర్ఎస్ కార్యక్రమం జేసీ అధ్యక్షతన సోమవారం ఉదయం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు నుంచి వినతులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Read More
Political parties and public organizations unanimously resolved to demand the revocation of the illegal granite lease license in Badidevarakonda at a round table meeting.

బడిదేవరకొండ గ్రానైట్ లైసెన్స్ రద్దు డిమాండ్

బడి దేవరకొండపై ప్రభుత్వం ఇచ్చిన అక్రమ గ్రానైట్ ప్లీజ్ లైసెన్స్ రద్దు చేయాలని ఐక్య పోరాటం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఏకగ్రీవ తీర్మానం. బడిదేవర కొండపై ఎం ఎస్ పి గ్రానైట్ లీజు లైసెన్స్ అక్రమం చట్టవిరుద్ధము పర్యావరణ వ్యతిరేకము రాష్ట్ర ప్రభుత్వము లీజు లైసెన్స్ రద్దు చేయాలని 20-10-24 పార్వతీపురం సుందరయ్య భవనంలో రైతు సంఘం జిల్లాఉపాధ్యక్షులు బంటు పాస్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్…

Read More
Seethampeta villagers from the ST community, led by CPI(M) leaders, staged a protest demanding government land titles for their community.

సీతంపేట గ్రామంలో ఎస్టీ కులస్తుల ధర్నా

పార్వతిపురం మండలం సంఘం వలస పంచాయతీ సీతంపేట గ్రామస్తులు ఎస్టీ జాతాపు కులస్తులు ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు రెడ్డి వేణు ఆధ్వర్యంలో పార్వతీపురం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీతంపేట గ్రామస్తులు కు చెందిన ఎస్టీ కులస్తులు మాకు ప్రభుత్వ బంజర భూము లో పట్టాల మంజూరు చేయమని కోరుతున్నారు. మాకు పట్టాలిచ్చినంతవరకును ఇక్కడి నుంచి కదిలే ప్రసతికి లేదని ఎమ్మార్వో అని మరియు ఇది అధికారులను నిర్బంధించారు.

Read More
At the Police Martyrs' Remembrance Day in Parvathipuram, SP Madhava Reddy and Collector honored fallen officers with floral tributes and financial aid.

పార్వతీపురంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాధవరెడ్డి, పోలీస్ అమరవీరుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమరవీరులు చనిపోయిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అమరవీరులకు నినాదాలు పలుకుతూ ఈ కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పార్వతిపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ…

Read More
The ITDA Project Officer emphasized the importance of education and extracurricular activities for students during a surprise inspection at KGBV in Parvathipuram Manyam district.

చదువు మరియు కార్యకలాపాలను ప్రోత్సహించాలి

పార్వతిపురం మన్యం జిల్లాలో అక్టోబర్ 18న చదువుతోపాటు ఇతర కార్యకలాపాలు ఆసక్తి పెంచుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సబ్ కలెక్టర్ ఆ సుత్రోస్ శ్రీవత్సవ విద్యార్థులకు పిలుపునిచ్చారు. కొమరాడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయము కేజీబీవీని శుక్రవారం వివో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టిని మరియు ఇతర రిజిస్టర్ లను పరిశీలించి 10వ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. నాణ్యమైన ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు.

Read More
Collector A. Shyam Prasad emphasizes the importance of providing nutritious food and quality education to children in Anganwadi centers, urging cleanliness and stock maintenance.

పార్వతీపురం అంగన్వాడి కేంద్రాల పరిశీలనలో కలెక్టర్ హెచ్చరికలు

పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడి సెంటర్లో పిల్లలకు పౌష్టిక ఆహారము నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ హెచ్చరించారు.పార్వతీపురం మండలం డోక్సెల గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం అకస్మికతనికి చేశారు.అంగన్వాడి కేంద్రాలకు పిల్లలకు సంబంధించిన మందులను శానిటైజను సమగ్ర స్టాకును ఉంచాలని ఆయన హెచ్చరించారు. స్టాకు రిజిస్టర్ లను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు.

Read More