MLA Toyik Jagadishwari inaugurated roadworks to Sri Someshwara Temple in Kotipam, Parvathipuram Manyam district, enhancing accessibility for devotees.

శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయానికి రహదారి పనులకు శంకుస్థాపన

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కోటిపం పంచాయతీలో గల ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానమునకు సరైన రోడ్డు సదుపాయం లేనందున కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి కొబ్బరికాయ కొట్టి రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేయడం వల్ల దేవుని వద్దకే నేరుగా రోడ్డు వేయడం జరుగుతుంది. ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందదాయకమని ప్రజలు హర్షనీయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం…

Read More
A special public darbar was held in Goyipaka by MLA Toyaka Jagadeeshwari, addressing local issues and collecting public grievances for resolution.

గొయిపాకలో ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, గొయిపాక పంచాయతీ కేంద్రంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో “ప్రత్యేక ప్రజా దర్బార్” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమం వలన ప్రజలు నేరుగా తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు చెప్పుకోవచ్చని, వీలైనంతవరకు తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ ప్రజా దర్బార్ లో ఎక్కువగా హౌసింగ్, పెన్షన్లు, రిటర్నింగ్ వాల్, మొదలగు వాటి గురించి…

Read More
A job fair organized by the State Skill Development Corporation at Kurupam College saw 273 candidates attending, with 53 selected for jobs.

కురుపాం కళాశాలలో జాబ్ మేళా నిర్వహణ

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మన్యం జిల్లా, కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. 273 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకాగా అందులో 53 మంది ఎంపికైనట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయి కృష్ణ చైతన్య శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో తెలిపారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాలో యువత పాల్గొవాలని ఆయన సూచించారు.

Read More
A shocking incident occurred in Lankajodu village, where a mother poisoned her two children over family disputes, leading to urgent medical attention.

కుటుంబ కలహాల నేపథ్యంలో దారుణం చోటుచేసుకుంది

కురుపాం మండలం లంకాజోడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో 6నెలల చిన్నారికి, 5ఏళ్ల కుమారునికి విషం పట్టించింది తల్లి బిడ్డిక రమ్య…అలాగే తాను కూడా సేవించింది…ఒంటి నిండా రక్తం ఉండటాన్ని గుర్తించి హుటాహుటిన భద్రగిరి ఆసుపత్రికి గ్రామస్తులు తరలించడంతో వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల తండ్రి రమేష్ పార్వతీపురంలో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.

Read More
Presentation of Silver Veena and Crown to Goddess

కురుపాం గ్రామంలో అమ్మవారికి ఇత్తడి వీణ సమర్పణ

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గ్రామంలో వెలిసిన శ్రీ కోట దుర్గ అమ్మవారికి దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వీట్స్ ప్రోప్రైటర్ శ్రీ ఈదుబిల్లి బలరాం స్వామి మరియు శ్రీను దంపతులు అమ్మవారికి అలంకరణ కోసం ఇత్తడి వీణను సమర్పించారు. ఈ వీణను దాతలు ఇంటి వద్ద నుండి మేళతాళాలతో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కోట దుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారికి వీణను…

Read More
In Jiyyamavalasa, an atonement deeksha was conducted under the leadership of Janasena Party chief Pawan Kalyan. The program emphasized the importance of preserving Sanatana Dharma and respecting all faiths.

జియ్యమ్మవలసలో నిర్వహించిన ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు కార్యక్రమం

సనాతన ధర్మ పరిరక్షణార్థం ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు సందర్భంగా జియ్యమ్మవలస మండల కేంద్రంలో శివాలయం వద్ద మండల జనసైనికుల ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను మన్నించాలని కోరుతూ భజన కార్య్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన ఐటీ కోఆర్డినేటర్ ఎల్ రంజిత్ కుమార్ జియ్యమ్మవలస మండల నాయకులు రాజేష్, శ్రీను, రిషిబాబు,పోల్ నాయుడు,భార్గవ్,రాజు, సత్య, గణేష్, నరేష్, వినోద్, సింహాచలం మరియు గ్రామ…

Read More
Former Deputy CM Pushpa Sreevani condemned Chandrababu's remarks on Tirupati Laddu, stating they reflect the failure of the coalition government.

తిరుపతి లడ్డు వ్యాఖ్యలపై పుష్పశ్రీవాణి విమర్శ

వెంకటేశ్వర స్వామి పూజలుపార్వతీపురం మన్యం జిల్లా కస్పాగదబవలసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్పశ్రీవాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా, మునుపటి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. తిరుపతి లడ్డుపై వ్యాఖ్యలుముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి లడ్డుపై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పుష్పశ్రీవాణి అన్నారు. వంద రోజుల పాలనలో విఫలమయ్యారు కాబట్టే ఇలాంటి మాటలు అంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు బుద్ధి ప్రసాదంఇప్పటికైనా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. ప్రజలను భ్రమపెట్టేలా మాట్లాడకూడదని సూచించారు….

Read More