Wild elephants have been wreaking havoc in Tittiri Panchayat of Parvathipuram Manyam district, prompting calls for intervention and compensation for farmers.

తిత్తిరి పంచాయతీలో అడవి ఏనుగుల దౌర్జన్యం

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం తిత్తిరి పంచాయతీలో గత వారం రోజులుగా అడవి ఏనుగుల గుంపు తిష్ట వేసి పంటలను నాశనం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను తరలించాలని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి కుంకి ఏనుగులు తీసుకువచ్చి ఈ అడవి ఏనుగులను తరలించేలా చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు….

Read More
The High Court dismissed a case against former Deputy CM Pushpa Shreevani regarding her ST status, reaffirming her legal standing and ending a decade-long dispute.

న్యాయమూర్తుల ఆదేశంతో పుష్పశ్రీవాణికి క్లీన్ చిట్

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో 2019లో ఎమ్మెల్యే గా మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు, గిరిజన సంఘం నాయకుడు నిమ్మక సింహాచలం ఎస్టీ కాదని హై కోర్టు లో కేసు వేసిన విషయం విదితమే ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ చేసిన ఆరోపణలపై ఆధారాలు లేకపోవడంతో ఈనెల 15వ తేదీన హై కోర్టు కేసు కొట్టివేసినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి…

Read More
CPM Party Submits Petition to Reduce Electricity Charges

విద్యుత్ చార్జీలు తగ్గించాలని సిపిఎం పార్టీ వినతి

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అక్టోబర్18వ తేదీ అనగా శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని మండల కేంద్రంలో విద్యుత్ కార్యాలయాలు వద్ద వినతి పత్రాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర ,జిల్లా కమిటీలు పిలుపు మేరకు కొమరాడ మండల కేంద్రంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద షిఫ్ట్ ఆపరేటర్ వేణుగోపాల్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చిన అనంతరం సిపిఎం పార్టీ…

Read More
The ITDA is committed to the development of tribals, inaugurated a cultural center and mini museum to promote tribal arts and heritage.

గిరిజన కళాక్షేత్రం & మినీ మ్యూజియం ప్రారంభం

గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల అభివృద్ధి సాధనకు కృషి చేస్తామని ఐటీడీఏ పిఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. మంగళవారం కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీలో చింతమానుగూడలో గిరిజన కళాక్షేత్రం & మినీ మ్యూజియంను ప్రారంభించారు. ఈ సందర్బంగా పార్వతిపురం మన్యం జిల్లా ఐటిడిఏ పిఓ ఆశుతోష్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ గిరిజన సంస్కృతిని పరిరక్షించడం, గిరిజన మరియు జానపద కళలను ప్రోత్సహించేందుకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఏజెన్సీలో గిరిజన యువత ఆర్ధికంగా అభివృద్ధి సాధించేందుకు అండగా ఉంటానని…

Read More
In Kurupam, devotees presented a silver Makara Torana to Sri Malatamma, showcasing community spirit and devotion during the procession led by Kalinga Vaishya Sangham president.

శ్రీ మాలతమ్మ అమ్మవారికి మకర తోరణ సమర్పణ

కురుపాం మండలం లో గిరిజనుల కొంగు బంగారం అయినా శ్రీ మాలతమ్మ అమ్మవారుకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు కొత్తకోట రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో కురుపాం గ్రామంనకు చెందిన పొట్నూరు రవికుమార్ ,గునుపూరు రమేష్ ఊళ్ల సురేష్ గారు,అమ్మవారికి ఇత్తడి మకర తోరణాన్ని ఇరువురి కుటుంబ సభ్యుల సమేతంగా మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పించారు. మాలతమ్మ అమ్మవారికి భక్తులు సహాయ సహకారాలు అందించడం చాలా ఆనందదాయకం అని ఆలయ…

Read More
MLA Toyaka Jagadeeshwari attended the Sri Bondi Durga Dasara festival in T.K. Jammu village, performing special prayers along with local leaders and villagers.

శ్రీ బోండి దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొనడం

పార్వతీపురం మన్యం జిల్లా,జియమ్మవలస మండలం, టి.కె.జమ్ము గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ బోండి దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి ముందుగా గ్రామ ప్రజలు మేళా తాళాలు తో ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ బోండి దుర్గమ్మ కి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అడ్డాకుల సుందర్రావు, పి.టి.మండ మాజీ సర్పంచ్ చలపతిరావు, శంకర్ రావు, మన్మధ, శ్రీను, భారతమ్మ, బుజ్జి…

Read More
In a People's Darbar program led by Uday Shekar in Kuneeru, MLA Toyaka Jagadishwari engaged with citizens, addressing their concerns and promising immediate actions for resolutions.

ప్రజాదర్బార్ కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించడానికి చర్యలు

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం, కొమరాడ మండలం, కూనేరు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు ఉదయ శేఖర్ పాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. మండల ప్రజల నుండి వినతులను స్వీకరించి, పరిశీలించారు. ప్రజల నుండి అందిన వినతులకు తక్షణ పరిష్కారం జరిగేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మేజర్ సమస్యలపై తాను ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని ఈ సందర్భంగా…

Read More