A tragic family dispute over benefits led to the killing of two brothers by their sister in Palnadu district. Police investigation is underway.

పల్నాడు జిల్లాలో సోదరి చేతుల మీదుగా అన్న, తమ్ముడు హతమార్పు

పల్నాడు జిల్లా నకరికల్లు యానాది కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రి బెనిఫిట్స్ కోసం కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలు అన్న, తమ్ముడి ప్రాణాలు తీసే స్థాయికి చేరాయి. సోదరి కృష్ణవేణి తన అన్న గోపి కృష్ణ మరియు తమ్ముడు దుర్గ రామకృష్ణను హత్య చేసినట్టు వెల్లడైంది. పౌలు రాజు అనే గిరిజన సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన వ్యక్తి మరణంతో ఈ వివాదం మరింత ముదిరింది. పౌలు రాజుకు ముగ్గురు సంతానం—కానిస్టేబుల్ గోపి కృష్ణ, కూలి పని…

Read More
Copper wire worth ₹3.5 lakh recovered as police arrest transformer wire thieves in Palnadu and Prakasam districts under multiple cases.

ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగల అరెస్ట్

పల్నాడు జిల్లా ట్రాన్స్ఫార్మర్‌లలో కాపర్ వైర్ దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగల వద్ద నుంచి సుమారు ₹3,50,000 విలువైన కాపర్ వైర్‌ను రికవరీ చేశారు. పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు IPS ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీ K. నాగేశ్వరరావు నేతృత్వంలో వినుకొండ రూరల్ సీఐ B. ప్రభాకర్, ఐనవోలు ఎస్‌ఐ B.V. కృష్ణారావు పోలీసులు ఈ దొంగతనాలను వెలికితీశారు. ఈ కేసులో ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో Cr. No: 61/2024,…

Read More
An SLN Travels bus collided with a stationary lorry in Rompicherla, killing a woman and injuring 10 others. Victims were rushed to Narasaraopet Hospital.

రొంపిచర్లలో బస్సు ప్రమాదం…. మహిళ మృతి, 10 మందికి గాయాలు….

రొంపిచర్ల మండలంలోని సుబ్బయ్యపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి SLN ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో పదిమందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సు నరసరావుపేట నుంచి విజయవాడ వైపుకు వెళ్తున్నట్లు సమాచారం. వేగంగా వెళ్తున్న బస్సు రాత్రి పొద్దుపోయిన సమయంలో రహదారి ప్రక్కన ఆగి ఉన్న లారీని గమనించలేక ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో…

Read More
Two Shiva devotees from Vinukonda drowned while bathing in a well. One person survived. Authorities are investigating the tragic incident.

బావిలో స్నానానికి దిగిన ఇద్దరు శివమాలధారులు మృతి

వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు శివ మాలధారులు బావిలో స్నానం చేయడం కోసం దిగారు. ఆ బావిలో లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి చెందారు. మృతులలో జిడ్డు మల్లికార్జున (22), కామసాని రామకృష్ణ (27) ఉన్నారు. మరో శివ స్వామి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్థులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను వెలికితీసేందుకు…

Read More
DSP K. Nageswar Rao discusses arrangements for Kartika Monday, Maha Shivaratri, and measures against illegal activities like ganja and adulteration. He urges public cooperation.

కార్తీక సోమవారం, మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లు

డిఎస్పీ ఈ క్రింది విధంగా మాట్లాడారు.కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి కి సంబంధించి ఏర్పాటు చేసిన బందోబస్తు వలన భక్తులకు ఇప్పటి వరకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడటం జరిగింది. అదే విధంగా26.02.2025 వ తేదీన జరిగే మహాశివరాత్రి కు సంబంధించి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళు రాష్ట్ర పండుగ కావున ఇప్పటినుండే అన్ని ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రూట్లు, చెక్ పోస్ట్…

Read More
Devotees in Vinukonda, Palnadu, express anger as a priest allegedly desecrated a 700-year-old Shiva temple by consuming alcohol near the deity.

పురాతన శివాలయంలో అపవిత్ర చర్యపై భక్తుల ఆగ్రహం

పల్నాడు జిల్లాలోని వినుకొండ లో దాదాపు 700 సంవత్సరాల పురాతన చరిత్ర గలిగిన పాత శివాలయంలో పూజారి గుడిని అపవిత్రం చేసాడట్టు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ పూజారి పవిత్రమైన శివాలయం గర్భగుడిలోని అమ్మవారి వద్ద మద్యం సేవిస్తున్నట్టుగా కనిపించినా పూజారి ప్రసాద్.. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించాల్సిన అవసరం లేదా? ఇప్పటివరకు ఆలయ అర్చకులు కానీ,…

Read More
Authorities address illegal occupation of Hard High School land in Narasaraopet. The principal seeks government intervention to reclaim the property.

నరసరావుపేట హర్డ్ హైస్కూల్ స్థలాలను ఆక్రమించిన కబ్జాదారులు

నరసరావుపేటలోని హర్డ్ హైస్కూల్ స్థలాలపై కబ్జాదారుల కన్ను. హర్డ్ హైస్కూల్ , కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. హర్డ్ హైస్కూల్ స్థలాలను కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారన్నారు. ఈ హర్డ్ హై స్కూల్ 1883లో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ద్వారా గ్రామీణ బాలికలకు విద్యను అందించడానికి స్థాపించబడింది. 1930లో దీనిని మిడిల్ స్కూల్‌గా ఏర్పాటు చేసి 1946లో ఉన్నత పాఠశాలగా మార్చారు. ఎన్నో లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకున్నారు. తూర్పు కాంపౌండ్ వాల్ 10 ఎకరాలు వెస్ట్ కాంపౌండ్…

Read More