DSP K. Nageswar Rao discusses arrangements for Kartika Monday, Maha Shivaratri, and measures against illegal activities like ganja and adulteration. He urges public cooperation.

కార్తీక సోమవారం, మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లు

డిఎస్పీ ఈ క్రింది విధంగా మాట్లాడారు.కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి కి సంబంధించి ఏర్పాటు చేసిన బందోబస్తు వలన భక్తులకు ఇప్పటి వరకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడటం జరిగింది. అదే విధంగా26.02.2025 వ తేదీన జరిగే మహాశివరాత్రి కు సంబంధించి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళు రాష్ట్ర పండుగ కావున ఇప్పటినుండే అన్ని ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రూట్లు, చెక్ పోస్ట్…

Read More
Devotees in Vinukonda, Palnadu, express anger as a priest allegedly desecrated a 700-year-old Shiva temple by consuming alcohol near the deity.

పురాతన శివాలయంలో అపవిత్ర చర్యపై భక్తుల ఆగ్రహం

పల్నాడు జిల్లాలోని వినుకొండ లో దాదాపు 700 సంవత్సరాల పురాతన చరిత్ర గలిగిన పాత శివాలయంలో పూజారి గుడిని అపవిత్రం చేసాడట్టు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ పూజారి పవిత్రమైన శివాలయం గర్భగుడిలోని అమ్మవారి వద్ద మద్యం సేవిస్తున్నట్టుగా కనిపించినా పూజారి ప్రసాద్.. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించాల్సిన అవసరం లేదా? ఇప్పటివరకు ఆలయ అర్చకులు కానీ,…

Read More
Authorities address illegal occupation of Hard High School land in Narasaraopet. The principal seeks government intervention to reclaim the property.

నరసరావుపేట హర్డ్ హైస్కూల్ స్థలాలను ఆక్రమించిన కబ్జాదారులు

నరసరావుపేటలోని హర్డ్ హైస్కూల్ స్థలాలపై కబ్జాదారుల కన్ను. హర్డ్ హైస్కూల్ , కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. హర్డ్ హైస్కూల్ స్థలాలను కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారన్నారు. ఈ హర్డ్ హై స్కూల్ 1883లో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ద్వారా గ్రామీణ బాలికలకు విద్యను అందించడానికి స్థాపించబడింది. 1930లో దీనిని మిడిల్ స్కూల్‌గా ఏర్పాటు చేసి 1946లో ఉన్నత పాఠశాలగా మార్చారు. ఎన్నో లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకున్నారు. తూర్పు కాంపౌండ్ వాల్ 10 ఎకరాలు వెస్ట్ కాంపౌండ్…

Read More
In Narasaraopet, citizens face difficulties due to lack of new appointments in the Tehsildar office. Leaders urge immediate action to resolve the issue.

నరసరావుపేటలో ఉద్యోగ నియామకాలపై ఆందోళన

పల్నాడు జిల్లా,నరసరావుపేట లోని తాసిల్దార్ కార్యాలయంలో బదిలీ అయిన ఉద్యోగుల స్థానంలో, కొత్త వారిని నియమించక పోవడం వలన, మండల కార్యాలయానికి వచ్చిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఈ సమస్య పైన, పై అధికారులు తక్షణమే నిర్ణయం తీసుకొని త్వరగా నియామకాలు చేపట్టి ప్రజలు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని సంబంధిత అధికారులను కోరడం అయినది, ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ, పీవీరావు మాల మహానాడు రాష్ట్ర…

Read More
Christian lands in Narasaraopet are being illegally occupied, with buildings constructed overnight. The protection committee plans to file complaints and protest actions.

నరసరావుపేటలో క్రిస్టియన్ భూముల అన్యాక్రాంతం

నరసరావుపేట పట్టణంలో క్రిస్టియన్ భూములు అన్యాక్రాంతం చేస్తున్న బడా బాబులు…. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద క్రిస్టియన్ చర్చి భూములు రాత్రికి రాత్రి గోడల కట్టి బిల్డింగులు నిర్మిస్తున్నారు… ఇటీవల డి మార్ట్ పెట్టిన తర్వాత అక్కడ క్రిస్టియన్ భూములకి రెక్కలు వచ్చాయి, వ్యాపార రంగాలకు అద్దెలకు ఇచ్చేందుకు రడీ అయ్యారు….. క్రిస్టియన్ భూములకు సంబంధించి ప్రస్తుతం అది కోర్టులో కేసు నడుస్తోంది అది తేలకముందే టిడిపి నాయకులు అండతో నిర్మాణాలు చేపట్టారు….. కోట్ల రూపాయలు విలువచేసే…

Read More
Piduguralla police arrested an interstate robbery gang and recovered vehicles worth ₹8 lakh, including two autos and seven bikes.

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్, విలువైన వాహనాలు స్వాధీనం

పిడుగురాళ్ల పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేయడం ద్వారా పెద్ద విజయాన్ని సాధించారు. ఈ దొంగల ముఠా అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు దొంగల నుండి రెండు ఆటోలు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగల గత చరిత్రపై విచారణను ప్రారంభించారు. అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్…

Read More
A multi-crore scam has come to light at ICICI Bank in Chilikaluripet, leading affected customers to protest and lodge complaints with the Urban Police Station.

చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకులో కోట్లలో గోల్ మాల్

చిలకలూరిపేటలోని ఐసిఐసిఐ బ్యాంకులో కోట్లలో గోల్ మాల్ జరుగుతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై అనేక కస్టమర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులోని లావాదేవీలపై అనుమానాలు వ్యక్తం కావడంతో వారు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల అర్బన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారి ఫిర్యాదులు నమోదుచేసారు. అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ రమేష్ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు. బాధితులంతా తమ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రభుత్వానికి అప్రమత్తత నిమిత్తం పోలీసుల సహాయాన్ని కోరారు. అంతేకాకుండా, బాధితులు తమ…

Read More