Amalapuram police rescue missing fifth-grade girl near Gannavaram village

అమలాపురం బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

అమలాపురం బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు.అమలాపురం పట్టణంలో మిస్సింగ్ అయిన ఐదవ తరగతి బాలిక ఆచూకీ లభ్యమైంది. నిన్న సాయంత్రం పాపను మేనమామ వరసకు చెందిన వ్యక్తి తీసుకెళ్లిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు వెంటనే శోధనా చర్యలు ప్రారంభించారు. రాత్రంతా జరిగిన ముమ్మర గాలింపు చర్యల అనంతరం ఈరోజు ఉదయం  పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టి వారి పాలెం  వద్ద బాలికను పోలీసులు కనుగొన్నారు.ALSO READ:బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఓటు హక్కు వినియోగం…

Read More
హైదరాబాద్ విజయవాడ హైవేపై మంటల్లో కాలి బూడిదైన విహారీ ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్–విజయవాడ హైవేపై బస్సులో మంటలు – డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన పెద్ద ప్రమాదం

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మరో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. విహారీ ట్రావెల్స్‌కు చెందిన ఒక ప్రైవేట్ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా, చిట్యాల మండలం పిట్టంపల్లి సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజిన్ భాగం నుండి పొగ రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు. క్షణాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. డ్రైవర్…

Read More
పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామంలో బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని నిరాహార దీక్ష చేస్తున్న రైతులు

పవన్ కళ్యాణ్ జోక్యం కోరిన పిఠాపురం రైతులు

పవన్ కళ్యాణ్ జోక్యం కోరిన పిఠాపురం రైతులు:కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామ ప్రజలు, రైతులు గత 12 సంవత్సరాలుగా పూర్తికాకపోయిన బ్రిడ్జి పనులపై ఆవేదన వ్యక్తం చేస్తూ “గోడు వినండి మహాప్రభూ” అంటూ నిరాహార దీక్ష చేపట్టారు. బ్రిడ్జి పనులు నిలిచిపోయిన కారణంగా దొంతమూరు, వెల్దుర్తి సహా పది గ్రామాల ప్రజలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయని వారు వాపోయారు. రైతులు పేర్కొంటూ, “మేము పండించిన ధాన్యం ఇతర గ్రామాలకు తీసుకెళ్లడానికి తీవ్ర…

Read More
Andhra Pradesh CM Chandrababu Naidu praises ministers for their efforts during Montha cyclone

చంద్రబాబు – తుఫాను సమయంలో కృషి చేసిన మంత్రులపై ప్రశంసలు

AMARAVATHI: సీఎం చంద్రబాబు నాయకత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల సంభవించిన “మొంథా తుఫాను” సమయంలో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసిన మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రతి మంత్రి స్వయంగా ప్రజల్లోకి వెళ్లి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా జరిగేలా కృషి చేశారని ఆయన ప్రశంసించారు. తుఫాను సమయంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు సమన్వయంతో వ్యవహరించారని, అందువల్లే సహాయక చర్యలు అత్యంత వేగంగా పూర్తి చేయగలిగామని…

Read More
Bus driver dies saving 50 students from accident in Andhra Pradesh

తన ప్రాణాలు పోయినా 50 మందిని కాపాడాడు – కోనసీమ డ్రైవర్‌ ధైర్య సాహసం

ఆంధ్రప్రదేశ్‌లో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మనిషి మరణం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరికీ ముందుగా తెలియదు. సంతోషంగా మాట్లాడుతున్న వ్యక్తి ఒక్కసారిగా కళ్లముందే కూలిపోవచ్చు. అలాంటి విషాదకర ఘటన డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జరిగింది. మరణాన్ని ఎదుర్కొంటూనే 50 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ ధైర్యసాహసానికి అందరూ కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే: ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన డ్రైవర్‌ డి. నారాయణరాజు రాజమహేంద్రవరం డైట్ ఇంజినీరింగ్ కాలేజీకి…

Read More
తి ఇంజినీరింగ్ కళాశాల లో ఘనంగా 2025 ప్రెషర్స్ డే వేడుకలు

అవంతి ఇంజినీరింగ్ కళాశాల లో ఘనంగా 2025 ప్రెషర్స్ డే వేడుకలు

భీమిలిలో అవంతి విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాలతో అవంతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ ఆద్వర్యంలో తగరపువలస అవంతి ఇంజినీరింగ్ కళాశాల లో ప్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించి నూతన విద్యార్థులు కు శుభాకాంక్షలు తెలిపారు. అవంతి కళాశాల అనేది మాకు విద్యాలయం మాత్రమే కాదు మా సొంత ఇంట్లో ఉన్నట్లు భావించేలా చేసింది అని విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ప్రెషర్ డే సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనపరచిన విద్యార్థి విద్యార్థినులక…

Read More
Palnadu district private bus accident near Redigudem – 30 passengers escape safely

Palnadu Bus Accident: పల్నాడు జిల్లా లో ప్రైవేట్ బస్సుకు తప్పిన ప్రమాదం 

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో ఒక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురై పెద్ద అనర్థం తప్పింది. హైదరాబాద్‌ నుంచి బాపట్లకు బయలుదేరిన బస్సు రెడ్డిగూడెం వద్దకు చేరుకునే సమయానికి రోడ్డు విస్తరణ పనుల కోసం ఏర్పాటు చేసిన భారీ పైపులకు ఢీకొంది. ఢీ కొట్టిన ప్రభావంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. సంఘటన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద…

Read More