Police seize MDM drug packets and arrest six individuals in Guntur

Guntur MDM Drug Arrest: ఓల్డ్ గుంటూరు ప్రాంతంలో ఆరుగురు పట్టివేత 

గుంటూరు జిల్లా : ఓల్డ్ గుంటూరు పరిసర ప్రాంతాలలో నిషేధిత MDM మత్తు పదార్థాలు వాడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసారు.రాబడిన సమాచారం మేరకు బుడంపాడు బైపాస్, అన్నపూర్ణ కాంప్లెక్స్ వెనుక సంచరిస్తున్న ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 17 గ్రాముల MDM మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అరెస్ట్ చేసిన ఆళ్ల అనిల్, చింతల శ్రవణ్‌చంద్ర నగరంలో మత్తు పదార్థాలు వాడటమే కాకుండా కొంతమందికి…

Read More
Farmers protesting in Eluru after rice millers refuse to procure paddy

Eluru Paddy Issue: ధాన్యం లారీలు 48 గంటలు నిలిపివేతతో రైతుల ఆందోళన 

Eluru Paddy Issue:ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలంలో ధాన్యం పండించే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు . ఖరీఫ్ సీజన్ 2025–26లో పండించిన సోనా, సంపత్ సోనా రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రైస్ మిల్లర్లు నిరాకరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలలో లోడ్ చేసిన బస్తాలు 48 గంటలుగా నిలిపివేసి ఉన్నప్పటికీ, మిల్లర్ల నుంచి అనుమతి లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ALSO READ:ఈ 19న కడపకు సీఎం చంద్రబాబు: CM…

Read More
CM Chandrababu Naidu to visit Kadapa district and meet farmers on 19th

ఈ 19న కడపకు సీఎం చంద్రబాబు: CM Chandrababu Kadapa Visit

ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 19న కడప జిల్లాను సందర్శించనున్నట్లు సమాచారం. కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి(Pendlimarri) మండలంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, పీఎం కిసాన్(PM Kisan) నిధుల విడుదల అనంతరం, రైతులకు ఆ నిధులు ఎలా ఉపయోగపడుతున్నాయో స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ పర్యటనను ప్లాన్ చేసినట్లు సమాచారం. also read:Chaitanya Techno School:విద్యార్థి చెయ్యి విరిగినా పట్టించుకోని యాజమాన్యం  రైతుల సమస్యలు, సాగు పరిస్థితులు, భూముల…

Read More
Parents allege negligence after student injured at Chandragiri Chaitanya Techno School

Chaitanya Techno School:విద్యార్థి చెయ్యి విరిగినా పట్టించుకోని యాజమాన్యం 

యాజమాన్యం వ్యవహారం పై తల్లితండ్రులు ఆగ్రహం చంద్రగిరి తిరుపతిలోని చైతన్య టెక్నో స్కూల్‌(Chaitanya Techno School)లో విద్యార్థుల భద్రతపై తీవ్ర నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ ప్రాంగణంలో ఆటలు ఆడుతూ జారిపడి చెయ్యి విరిగిన విద్యార్థి మహానాయక్‌కు తక్షణ చికిత్స అందించకుండా నిర్లక్ష్యం, స్కూల్ యాజమాన్యం ఘటనను పెద్దగా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాయం అయిన చాలా సమయం తర్వాత మాత్రమే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహానాయక్ ప్రస్తుతం ఆసుపత్రిలో…

Read More
Revanth Reddy and Chandrababu Naidu sharing a friendly moment at Ramoji Excellence Awards

Ramoji Excellence Awards: రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు ఒకే వేదికపై 

రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ వేదికపై కనిపించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సహా వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. కానీ మొత్తం కార్యక్రమంలో చంద్రబాబు, రేవంత్ మాత్రమే హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకంటే వారి మధ్య బాండింగ్ అలా కనిపించింది మరి. ALSO READ:Visakha Steel Plant Controversy: ఉద్యోగుల నిర్లక్ష్యంపై చంద్రబాబు అసహనం మనసారా నవ్వుకుంటూ మాటలు చెప్పుకున్న…

Read More
Chandrababu Naidu reacts to work culture issues at Visakha Steel Plant

Visakha Steel Plant Controversy: ఉద్యోగుల నిర్లక్ష్యంపై చంద్రబాబు అసహనం

Visakha Steel Plant Controversy:విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ఉద్యోగులు పని చేయకపోతే ఎలా అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు సంస్థలు స్టీల్ ప్లాంట్లు పెడితే లాభాల్లోకి వస్తున్నాయి. కానీ అన్ని సదుపాయాలు, బోలెడంత చరిత్ర.. బ్రాండ్ ఉన్న స్టీల్ ప్లాంట్ కు మాత్రం నష్టాలు ఎందుకు వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అంతే….

Read More
Prime Minister Modi visit to Puttaparthi for Sri Sathya Sai Centenary celebrations

PM Modi Puttaparthi Visit: సత్యసాయి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

శ్రీ సత్యసాయి(Puttaparthi Sri Sathya Sai) శత జయంతి వేడుకలు పుట్టపర్తిలో ప్రారంభం కానున్నాయి. రేపు రథోత్సవంతో అధికారిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఎల్లుండి పుట్టపర్తి హిల్వ్యూ స్టేడియంలో నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు హాజరవుతుండటంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ALSO READ:India Ricin Terror Threat: ఆముదం గింజలతో ఉగ్రవాదుల ఘోర ప్రయోగం రోజువారీ కార్యక్రమాల ప్రకారం—20, 21 తేదీల్లో…

Read More