YSR Congress Party leaders launched a protest against the electricity tariff hike in Don Town. Prominent leaders participated in the event, highlighting the party’s stand on the issue.

డోన్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ విద్యుత్ చార్జీలపై పోరుబాట కార్యక్రమం

డోన్ పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విద్యుత్ చార్జీల పెంపు పై వైఎస్ఆర్సీపీ పోరు బాట కార్యక్రమం పోస్టర్ ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు గారు, నంద్యాల జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్ గారు, డోన్ ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ జాకీర్ గారు, మాజీ సింగిల్ విండో చైర్మన్ సోమేష్ యాదవ్ గారు, పట్టణ అధ్యక్షుడు కురుకుందు…

Read More
Excise officials conducted raids in Nandyal district's D. Rangapuram, registering two cases against individuals involved in illegal activities.

నంద్యాల జిల్లాలో ఎక్సైజ్ దాడులు, రెండు కేసులు నమోదు

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని డి.రంగాపురంలో ఎక్సైజ్ శాఖ అధికారి రవికుమార్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుమానితులపై రెండు కేసులు నమోదు చేయడం జరిగింది. దాడులు నిర్వహించిన సిబ్బంది సజాగ్రత్తగా నిఘా ఏర్పాట్లు చేసి వివరాలు సేకరించారు. వెంకటాపురానికి చెందిన బోయ సురేష్ మరియు డి.రంగాపురానికి చెందిన మద్దసరి శివశంకర్ పై కేసులు నమోదు చేశారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు. ఈ దాడులు చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు తీసుకున్న…

Read More
District Collector G. Rajakumari has warned of strict actions against educational institutions that collect excessive fees. Students can file complaints via the command control center.

విద్యార్థుల నుంచి అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు

జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు, ఐటిఐ, పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు మరియు వృత్తి విద్యా కోర్సు కళాశాలల్లో విద్యార్థుల నుంచి అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చర్యలు విద్యార్థుల హక్కులను రక్షించేందుకు, వారిపై అన్యాయ రుసుముల ఒత్తిడి నడిపించకుండా ఉండేందుకు అవసరమని ఆమె వ్యాఖ్యానించారు. రుసుములు చెల్లించలేనిది అని చెప్పి, హాల్ టికెట్లు జారీ చేయకపోవడం లేదా…

Read More
Don BJP leaders celebrated NDA’s Maharashtra victory with fireworks, sweets, and slogans, hailing Modi's leadership as the key to success.

మహారాష్ట్ర విజయం పై డోన్ బీజేపీ సంబరాలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడంతో డోన్ బీజేపీ నాయకులు ఆనందంగా సంబరాలు జరిపారు. స్థానిక పాతబస్టాండ్ సమీపంలో బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచి, నరేంద్ర మోడీ జిందాబాద్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కో ఆర్డినేటర్ వడ్డే మహారాజ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వం దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని, విశ్వగురువుగా ఎదగడంలో మరాఠి ప్రజల కృషి కీలకమని చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం వారి మద్దతు…

Read More
Andhra Pradesh conducted a successful trial run for a seaplane between Vijayawada and Srisailam to boost water tourism, supervised by tourism and safety officials.

ఏపీలో సీ ప్లేన్ ప్రయోగం విజయవంతం

ఆంధ్రప్రదేశ్‌లో వాటర్ టూరిజంను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నేడు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ప్రకాశం బ్యారేజి వద్ద టేకాఫ్ తీసుకున్న ఈ సీ ప్లేన్ కృష్ణా నదిలో శ్రీశైలంలో ల్యాండ్ అయ్యింది. వాటర్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టూరిజం, ఎయిర్ ఫోర్స్, ఏపీ పోలీస్, ఎస్టీఆర్ఎఫ్‌ అధికారులు ఈ ట్రయల్ రన్‌ను పర్యవేక్షించారు. సీ ప్లేన్…

Read More
During the Dasara celebrations in Chagalamarri, devotees had the opportunity to witness the decoration of Goddess Savitri and enjoy dance performances.

చాగలమర్రిలో దసరా ఉత్సవాలు

మండల కేంద్రమైన చాగలమర్రిలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా నేడు రెండవ రోజు శ్రీ సావిత్రి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.శ్రీ అభినవశంకరానంద స్వామి వారిచే ప్రవచనాలు తెలియజేయడం జరిగింది.సుంకు రమణయ్య మనవరాలు చిన్నారి రోషిణి కూచిపూడి నృత్యం అలరించింది. ఆలయ ప్రధాన పూజారి పుల్లెటికుర్తి రాధాకృష్ణ ఆధ్వర్యములో హారతులు ఇచ్చారు.ఆలయము చుట్టు అమ్మవారిని రెండు ప్రదక్షిణలు చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కమిటీ అధ్యక్షుడు వంకదార లక్ష్మణ బాబు , ధర్మకర్త…

Read More
చాగలమర్రి మండలంలో వైరల్ ఫీవర్ విస్తరించిన నేపథ్యంలో, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. తగిన జాగ్రత్తలు, శానిటైజేషన్, నీటి సరఫరా పట్ల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య క్షేమం కోసం ప్రభుత్వ సూచనలు అందిస్తామని, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

వైరల్ ఫీవర్‌పై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చర్యలు

చాగలమర్రి మండలం తోడేళ్లపల్లె గ్రామం మల్లె వేముల గ్రామంలో వైరల్ ఫీవర్ తో చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆ ఊర్లోల్లో పర్యటించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న వారిని పరామర్శించిన తగిన జాగ్రత్తలు పాటించాలని ఊరంతా శానిటైజింగ్ చేపించాలని అధికారులకు సూచించారు.. గ్రామాల్లో రెండు రోజులపాటు పక్క ఊరు నుంచి వాటర్ తెప్పించి ప్రజలందరికీ అందించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే భూమా…

Read More