CPI's centenary celebrations continued on Day 2 with leaders hoisting party flags and emphasizing its historic fight for the underprivileged.

సిపిఐ శతదినోత్సవ వేడుకలలో పతాకావిష్కరణ

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతదినోత్సవం సందర్భంగా రెండవ రోజు వేడుకలు స్థానిక చదువుల రామయ్య నగరంలో మరియు కల్లుబావి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సిపిఐ సీనియర్ నాయకులు సామెలప్ప, మహిళా సమైక్య నాయకురాలు గోవిందమ్మ గారు పార్టీ పతాకాలను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలలో పార్టీ ప్రజాసంఘాల నాయకులు పాల్గొని, సిపిఐ పార్టీ గడిచిన 100 సంవత్సరాల చరిత్రను గౌరవించామని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ కార్యదర్శి సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే…

Read More
YSRCP leaders, led by Emmiganur constituency in-charge Butta Renuka, staged a protest against the hike in electricity charges, demanding a reduction in the increased rates.

ఎమ్మెలిగనూరులో విద్యుత్ చార్జీలపై వైసీపీ ఆందోళన

ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపుపై భారీ ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనను ఎమ్మెలిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్ట రేణుక నేతృత్వంలో వైసీపీ శ్రేణులు నిర్వహించారు. విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన ఈ ఆందోళనలో నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. బుట్ట రేణుక మాట్లాడుతూ, ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీలు పెంచవద్దని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇప్పుడు విద్యుత్ చార్జీలను పెంచినారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేంత వరకు వైసీపీ పోరాటం…

Read More
Under the orders of the Deputy Commissioner of Prohibition & Excise, illegal liquor worth ₹7 lakhs was destroyed by Emmiganur officials.

కర్నూలులో 1506 లీటర్ల అక్రమ మద్యం ధ్వంసం

కర్నూల్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారి ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి మరియు ఎమ్మిగనూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ మద్యం ధ్వంస కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు రోలర్ ద్వారా ఈ మద్యం ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధి, ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ పరిధి, పెద్ద కడుబూరు స్టేషన్ పరిధిలో నమోదైన 80 ఎక్సైజ్ నేరాలలో పట్టుబడిన 1506…

Read More
The Emmiganur Municipal Council meeting turned chaotic as ruling and opposition parties clashed over development funds and initiatives.

ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్‌ సమావేశంలో వాగ్వివాదం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం చైర్మన్ కేఎస్ రఘు అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చ జరగాల్సి ఉండగా, ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార పార్టీ మరియు ప్రతిపక్షం మధ్య వాగ్వాదం మొదలైంది. ఎమ్మిగనూరు పట్టణంలో అభివృద్ధి పనుల గురించి చర్చ సందర్భంగా అధికార పార్టీ వారు “మేము చేశాం” అని, ప్రతిపక్షం “మేము నిధులు ఇచ్చాము” అంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ వాగ్వాదం వల్ల సభలో గందరగోళ పరిస్థితి…

Read More
Criticism Over Halt of Adoni Medical College Construction

ఆదోని మెడికల్ కాలేజీ పనుల నిలిపివేతపై తీవ్ర విమర్శలు

కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నిలిపివేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం ఆదోని జనరల్ హాస్పిటల్‌కు కేటాయించిన 200 మంది వైద్యులు, సిబ్బందిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రైతులతో చర్చించి మెడికల్ కాలేజీ నిర్మాణానికి స్థలాన్ని పొందించారు. ప్రభుత్వ ఒత్తిడి ద్వారా రూ. 500 కోట్లు మంజూరు చేయించి 30 శాతం పనులు…

Read More
In Mantralayam's Kosigi mandal, Narsa Reddy bought 1.36 lakh sacred bells for Maremma Devi’s ritual. Public views them with great interest.In Mantralayam's Kosigi mandal, Narsa Reddy bought 1.36 lakh sacred bells for Maremma Devi’s ritual. Public views them with great interest.

మంత్రాలయంలో 1.36 లక్షల దేవర పొట్టేలుల కొనుగోలు

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలంలో దేవర పొట్టేలు 1,36,000 సంఖ్యలో చింతలగేని నర్సారెడ్డి కొనుగోలు చేశాడు. ఈ పొట్టేలు రానున్న జనవరి 7, 8 తేదీల్లో శ్రీ మారెమ్మ దేవి గ్రామ దేవర కోసం ఉపయోగించనున్నట్లు అతను తెలిపాడు. ఈ దేవర పొట్టేలు ప్రత్యేకతను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తికరంగా వాటిని తిలకిస్తున్నారు. గ్రామ దేవర పూజల సందర్భంగా ఇవి వినియోగించబడతాయనీ, మంత్రాలయంలోని ప్రజలలో ఈ అంశంపై ప్రత్యేకమైన ఉత్సాహం నెలకొంది. కర్ణాటక రాష్ట్రంలోని బాగల్…

Read More
Kabaddi selections for Kurnool's 50th Inter-District Tournament will be held on 24th December at Kovvur High School, as announced by CEO T. Lavakumar.

కర్నూలులో 50వ అంతర్ జిల్లా కబడి పోటీలు ప్రారంభం

2025 జనవరి 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు కర్నూలులో జరగనున్న 50వ అంతర్ జిల్లా బాల బాలికల కబడి పోటీలకు ఎంపికలు ఈ నెల 24వ తేదీన కోవూరు బాలికోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా కబడి అసోసియేషన్ CEO T. లవకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 19 సంవత్సరాల బాల బాలికలు తమ గుర్తింపు కార్డులతో ఎంపికల్లో పాల్గొనాలని సూచించారు. కోవూరు ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన జట్లు కర్నూలులో జరగనున్న రాష్ట్రస్థాయి…

Read More