
సిపిఐ శతదినోత్సవ వేడుకలలో పతాకావిష్కరణ
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతదినోత్సవం సందర్భంగా రెండవ రోజు వేడుకలు స్థానిక చదువుల రామయ్య నగరంలో మరియు కల్లుబావి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సిపిఐ సీనియర్ నాయకులు సామెలప్ప, మహిళా సమైక్య నాయకురాలు గోవిందమ్మ గారు పార్టీ పతాకాలను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలలో పార్టీ ప్రజాసంఘాల నాయకులు పాల్గొని, సిపిఐ పార్టీ గడిచిన 100 సంవత్సరాల చరిత్రను గౌరవించామని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ కార్యదర్శి సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే…