MLA Parthasarathi stated that the CM Relief Fund benefits the poor. He distributed cheques to beneficiaries in Adoni.

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం!

ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో దరఖాస్తుదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యంగా భారీ వైద్యం ఖర్చులతో బాధపడుతున్నవారికి ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. పింజరి గేరికి చెందిన సయ్యద్ ఖాన్ గారికి అత్యవసర శస్త్రచికిత్స నిమిత్తం రూ. 3.65 లక్షల చెక్కును అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనారోగ్యంతో బాధపడుతున్న పేద…

Read More
TDP leader Ellarti Mallikarjuna met Minister Kollu Ravindra in Vijayawada, submitting a petition on Alur constituency issues.

ఆలూరు సమస్యలపై మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన టీడీపీ నేత

విజయవాడలో గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఆలూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్లార్తి మల్లికార్జున గారు గౌరవంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి గారికి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా రోడ్లు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయానికి సంబంధించిన సమస్యలపై మంత్రి దృష్టిని ఆకర్షించారు. మంత్రి కొల్లు రవీంద్ర గారు వినతిపత్రాన్ని స్వీకరించి సానుకూలంగా స్పందించారు. ఆలూరు నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని…

Read More
MLA Jayanageshwar Reddy inaugurated Sairam Nursing Home in Weavers' Colony, Emmiganur, highlighting the importance of medical services.

ఎమ్మిగనూరులో సాయిరాం నర్సింగ్ హోమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీలో అధునాతన సదుపాయాలతో ఏర్పాటు చేసిన సాయిరాం నర్సింగ్ హోమ్ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. బుధవారం హాస్పిటల్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి వైద్యసిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సేవలు ప్రజలకు సమర్థంగా అందించాల్సిన అవసరం ఉందని…

Read More
MLA BV Jayanageshwar Reddy reviews Ramadan arrangements in Emmiganur, addressing issues and directing officials for swift resolutions.

ఎమ్మిగనూరులో రంజాన్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష

త్వరలో రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మసీదు పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రంజాన్ ఉపవాస సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మసీదుల వద్ద నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మసీదు పెద్దలు ప్రధానంగా నీటి సమస్య, ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని షెడ్డుల నిర్మాణం, మసీదుల పరిశుభ్రత, తగిన…

Read More
DIG Koya Praveen inspects Kosigi Police Station, reviews crime control and police performance

కోసిగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రాయలసీమ డీఐజీ

కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన రికార్డుల తనిఖీ కూడా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ, కోసిగి, కౌతాళం పోలీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులను గమనిస్తూ, పోలీసులు నేరాల నియంత్రణలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు….

Read More
MLA Jayanageshwar Reddy launched 4 new buses in Emmiganur, promising more buses soon.

ఎమ్మిగనూరులో 4 కొత్త బస్సుల ప్రారంభం

ఎమ్మిగనూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోలో నాలుగు నూతన ఎక్స్‌ప్రెస్ బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి, జండా ఊపి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బళ్ళారి, బెంగళూరు మార్గాల్లో ఈ బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపారు. తొలివిడతగా ఈ నాలుగు బస్సులతో ప్రారంభించినప్పటికీ, త్వరలోనే 15 పల్లెవెలుగు బస్సులను కూడా అందుబాటులోకి తెచ్చే ప్రణాళిక ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో బస్సుల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని,…

Read More
Bhashyam students shine in JEE Mains as 14 secure 100%, with Sai Manojna securing the All India 1st rank.

జేఈఈ మెయిన్స్ లో భాష్యం విద్యార్థుల విశేష ప్రదర్శన

భాష్యం విద్యాసంస్థలు మరోసారి అఖండ విజయాన్ని సాధించి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిని గడించాయి. ఎన్టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో 14 లక్షల మందికి పైగా విద్యార్థులు పోటీ పడగా, భాష్యం విద్యార్థులలో 14 మంది 100% స్కోర్ సాధించడం గర్వించదగిన విషయంగా నిలిచింది. వీరిలో సాయి మనోజ్ఞ గుత్తికొండ దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని భాష్యం చైర్మన్ రామకృష్ణ వ్యాఖ్యానించారు. భాష్యం సీఈవో బెల్లంకొండ అనిల్ కుమార్ మాట్లాడుతూ “విన్నర్స్ వరల్డ్…

Read More