Excise officials seized 384 liquor packs in Kosigi mandal; CI Bhargav Reddy vows strict action against illegal liquor transport and sales.

కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడులు

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూగలదొడ్డి గ్రామంలో బోయ నాగరాజు వద్ద 384 ఒరిజినల్ ఛాయిస్ 90 మిల్లీ లీటర్ల టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఆయన తెలిపారు. ఈ దాడులు అక్రమ మద్యం విక్రయదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు….

Read More
BC Federation honors Jyotiba Phule's legacy, urges MLC seat for Sai Baba in Mantralayam, highlighting his service and dedication.

మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి, సాయి బాబాకు ఎమ్మెల్సీ డిమాండ్

మంత్రాలయం నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు పి సాయి బాబ గారికి ఎమ్మెల్సీ సీటు కేటాయించాలి.బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడుఈరోజు ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వ ర్యంలో రాష్ట్ర ఉపా ధ్యక్షులు దస్తగిరి నాయు డు అధ్యక్షతన ప్రాంతీ యకార్యాల యంలో మహాత్మ జ్యోతిబాపూలే 134వ వర్ధంతి ఘనంగా జరుపు కోవడమైనది. ముందుగా బీసీ నాయకు లు మహాత్మ జ్యోతి బా పూలే చిత్ర పఠమునకు పూలమాలలు వేసి నివాళులర్పించడమైనది. బీసీ ఫెడరేషన్…

Read More
Adoni police arrested suspects involved in matka gambling and illicit liquor trade, seizing ₹2,15,600, liquor, and mobile phones. Investigation continues.

ఆదోనిలో మట్కా, నాటు సారాయి వ్యాపారంపై పోలీసుల దాడి

ఆదోని డిఎస్పీ D. సోమన్న పర్యవేక్షణలో ఆదోని 3 వ పట్టణ సి.ఐ పి.రామలింగమయ్య మరియు సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆదోని పట్టణములో కొందరు మట్కా నిర్వహిస్తున్నారన్న సమాచారముతో తేదీ 01.11.2024 న ఆదోని 3 టౌన్ పోలీసు స్టేషన్ లో Cr.No.114/2024u/s 112 BNS and 7(a) r/w 8(e) APP Act and Sec 9(1) APG (Matka) Act గా కేసు నమోదు చేసి మున్షి అలీ హుస్సేన్ మరియు K….

Read More
TB prevention camps have been organized in Adoni Mandal, where free TB screening is being conducted through mobile X-ray vans.

ఆదోని మండలంలో క్షయ వ్యాధి నివారణ శిబిరాలు, ఉచిత పరీక్షలు

ఆదోని మండలం పరిధిలో క్షయ వ్యాధి నివారణ శిబిరము క్యాంపులు లో భాగంగా దొడ్డన గేరి గ్రామంలో DMHO భాస్కర్ రెడ్డి డాక్టర్ మల్లికార్జున రెడ్డి సేవా భారతి అశ్విని హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసుల ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో క్షయ వ్యాధి నివారణ శిబరములు క్యాంపులు ద్వారా ప్రజలకు టిబి వ్యాధిని అరికట్టాలని తెలుపు మేరకు ఆదోని టీవీ సూపర్వైజర్ స్వరూప రాజ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పల్లెల ప్రాంతాలలో క్షయ వ్యాధి నుంచి…

Read More
In an accident in Nagar Kurnool district, a private school bus carrying 20 students overturned after being hit by a tractor. Five students were injured and are being treated at the hospital.

బిజినేపల్లి మండలంలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు 20 మంది విద్యార్థులతో వెళ్ళిపోతుండగా, ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఢీకొట్టింపు కారణంగా బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. గాయపడ్డ విద్యార్థులను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందించబడుతోంది. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి మిక్కి మెరుగ్గా ఉందని, వారిని డాక్టర్లు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి పోలీసులు విచారణ ప్రారంభించారు….

Read More
An awareness rally in Emmiganur led by District SP G. Bindu Madhav emphasized caution against rising cyber crimes and measures to prevent fraud.

సైబర్ నేరాలపై ఎమ్మిగనూరులో అవగాహన ర్యాలీ

ప్రస్తుత సమాజంలో సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మిగనూరు లో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద పార్క్ నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీలో నిర్వహించి, జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్, డీఎస్పీ ఉపేంద్ర బాబు, టౌన్ సీఐ, రూరల్ సీఐ, , విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్‌ నేరాలు రోజురోజుకూ…

Read More
CPI held a protest in the town demanding 2 cents of land and ₹5 lakh for construction, criticizing previous government policies on housing.

పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు స్థలం కోసం ఆందోళన

ఆధ్వర్యంలో పట్టణంలో వార్డు సచివాలయం దగ్గర పెద్ద ఎత్తునఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ మాట్లాడుతూ… గత వైసిపి ప్రభుత్వ హాయంలో పేదలకు ఒక్క సెంటు స్థలము ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి కేవలం లక్ష 80,000 ఇవ్వడంతో ఇచ్చిన సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం అనుకూలంగా లేని ప్రదేశాలలో ఇవ్వడం వలన అక్కడికి పోయి పేద ప్రజలు నివాసం ఉండలేకపోయారని ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి…

Read More