Emmiganur MLA Dr. B.V. Jayanageshwar Reddy announced that YCP councillors joined TDP, emphasizing that development in the state is only possible with Chandrababu Naidu's leadership.

ఎమ్మిగనూరులో వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలో చేరిక

కూటమి అంటే అభివృద్ధి.. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని దీన్ని ఆకర్షితులై ఈరోజు వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలోకి చేరుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్లు సరోజ, వహిద్, స్వాతి, వైసీపీ మరియు సోషల్ మీడియా నాయకులు మన్సుర్ బాషా, జహీర్, వినయ్ లతో మాజీ కౌన్సిలర్ వహబ్ పాటు తదితరులు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

Read More
Farmers in Meliganuru are devastated by heavy rains caused by a cyclone, leading to significant losses in paddy crops. They urge the government for immediate assistance.

మేళిగనూరులో భారీ వర్షాల వల్ల వరి పంటలకు నష్టం

మంత్రాలయం నియోజకవర్గం లోని నది తీర ప్రాంతాల్లో మేళిగనూరు, కడి దొడ్డి,నదీచాగీ,కుంబళనూరు,క్యాంప్,గుడికంబాలి మురళి వల్లూరు గ్రామాలలో తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరి పంటలు నేల కోరగాయి. పంటలకు అపార దాదాపు వరి పంట వేసిన ప్రతి రైతు పొలాల్లో 70శాతం పంట వర్షానికి పడి అపార నష్టం మిగిల్చింది రైతులు తమ గోడును ఎవరుకు చెప్పుకోవడం అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు, పంటలు కోతుకు వచ్చే సమయంలో రైతన్నలకు నష్టాన్ని మిగిల్చాయి అని…

Read More
In Hanavalla village, Adoni Mandal, MLA Dr. Parthasarathi highlighted the government's commitment to village development during the Village Festival program.

హనవాళ్ళ గ్రామంలో పల్లె పండగ కార్యక్రమం

కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవాళ్ళ గ్రామంలో కూటమి ప్రభుత్వం పల్లె పండగ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గ్రామానికి రావడం జరిగింది అలాగే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు చేస్తూ ఉంటామని తెలిపారు.గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లే సమస్య తెలుసుకొని అలాగే రోడ్లు డ్రైనేజీలు ఇంకా చాలానే ఉన్నాయని అలాగే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ మరి ఎంపిటిసి గ్రామ పెద్దమనిషి నారాయణప్ప అందరూ కలిసి…

Read More
The 9th day of Dasara Navaratri in Jalamanchi saw devotees performing Panchamruta Abhishekam and offering prayers to Goddess Annapurna, followed by Annadanam.

జాలమంచి గ్రామంలో దసరా ఉత్సవాల శోభ

ఆదోని మండలం పరిధిలో జాలమంచి గ్రామంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ అంబా భవాని దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల భాగంగా 9వ రోజు శ్రీ అనపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు. ఈ రోజు తెల్లవారుజామున శ్రీ అన్నపూర్ణ దేవికి పంచ అమృత అభిషేకం అన్నపూర్ణ దేవి అష్టోత్తర శతనామావళి గ్రామంలో ప్రతి గడప నుంచి ఆడపడుచులు తెల్లవారుజాము నుంచి శ్రీ అంబా భవాని దేవాలయములో శ్రీ అన్నపూర్ణ దేవికి కుంకుమార్చన నిర్వహించారుభక్తులుకు అన్నదాన కార్యక్రమం…

Read More
In Adoni, a BC Federation meeting was held with MLA Dr. Parthasarathi as the chief guest. He emphasized his support for BC communities and pledged to address their issues.

ఆదోని పట్టణంలో బీసీ ఫెడరేషన్ సభ

ఆదోని పట్టణంలో బీసీ ఫెడరేషన్ సభ అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి హాజరయ్యారు. సభలో పాల్గొన్న ప్రజలకు ఆయన స్వాగతం పలుకుతూ, బీసీ కులాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, బీసీ సమస్యలపై 100% మాట్లాడతానని స్పష్టం చేశారు. డాక్టర్ పార్థసారధి కొందరి తాటాకు చప్పళ్లకు భయపడడం లేదని, బీసీ సమాజానికి అండగా ఉంటానన్నారు. ఆయన అనుచరులు, కార్యకర్తలు ఆయనను అభినందించారు మరియు ఆయన…

Read More
MLA Dr. B.V. Jayanageshwar Reddy announced the introduction of free travel for women in RTC buses. New buses were launched, enhancing local transport facilities.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ నూతనంగా నాలుగు బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ మేరకు బస్సును ఎమ్మెల్యే డాక్టర్ “బీవీ జయనాగేశ్వర్ రెడ్డి” నడిపారు._ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక బస్సు గానీ, ట్రైన్ గాని తెచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్ ను నా తండ్రి…

Read More
MHPS leaders urged caution regarding life threats, advising individuals to report concerns to authorities rather than using media platforms.

ప్రాణభయానికి సంబంధించి ప్రజలకు స్పష్టం

ప్రాణహాని ఉందని మీడియాలో వాయిస్ ఇవ్వడం వల్ల లాభం ఉండదని సూచిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీరు సురక్షితంగా ఉంటారని, కూటమి గెలుపు కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS తరపున మీకు హామీ ఇస్తున్నాం. మీకు ఎవరితోనైనా ప్రాణభయం ఉంటే వారి పేర్లు వివరాలు ప్రభుత్వానికి తెలియజేసి వారిపై చర్యలు తీసుకునే విధంగా, మరియు మీరు రక్షణ పొందే విధంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాము. అంతేగాని మీరు ప్రాణ…

Read More