CPI held a protest in the town demanding 2 cents of land and ₹5 lakh for construction, criticizing previous government policies on housing.

పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు స్థలం కోసం ఆందోళన

ఆధ్వర్యంలో పట్టణంలో వార్డు సచివాలయం దగ్గర పెద్ద ఎత్తునఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ మాట్లాడుతూ… గత వైసిపి ప్రభుత్వ హాయంలో పేదలకు ఒక్క సెంటు స్థలము ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి కేవలం లక్ష 80,000 ఇవ్వడంతో ఇచ్చిన సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం అనుకూలంగా లేని ప్రదేశాలలో ఇవ్వడం వలన అక్కడికి పోయి పేద ప్రజలు నివాసం ఉండలేకపోయారని ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి…

Read More
An awareness program on SC/ST Atrocities Act was conducted by CID at Vaishnavi Degree College, Emmiganur, with DSP Upendra Babu as the chief guest.

ఎమ్మిగనూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వైష్ణవి డిగ్రీ కళాశాల నందు సిఐడి పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సీ ,ఎస్టీ, అట్రాసిటీ కేసులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు డిఎస్పి ఉపేంద్ర బాబు పాల్గొన్నారు.ముందుగా వైష్ణవి డిగ్రీ కళాశాల చైర్మన్ గడిగే లింగప్ప డి.ఎస్.పి ఉపేంద్ర బాబుకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.అనంతరం డిఎస్పి ఉపేంద్ర బాబు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ చట్టాలపై…

Read More
CPM leaders protested in Adoni, demanding urgent employment projects in villages to prevent large-scale labor migration and ensure locals receive promised jobs.

ఆదోనిలో వలసల నివారణకు సిపిఎం ధర్నా

ఆదోని మండలంలో పెద్ద తుంబలం, కుప్పగల్లు, బల్లెకల్ పాండవగల్లు, జాలమంచి, గణేకల్ దొడ్డనకేరి, మాంత్రికి, పెసల బండ కపటి, ఆరెకల్లు, నాగలాపురం తదితర గ్రామాలలో వ్యవసాయ కూలీలు వేల సంఖ్యలో వలసలు వెళ్లారని, వలసల నివారణ కోసం తక్షణమే అన్ని గ్రామ ల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాచేపట్టారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కే వెంకటేశులు మాట్లాడుతూ…

Read More
Students in Emmiganur rally against the transfer of CI Sudarshan Reddy, citing his positive impact on local safety and anti-social activities control.

ఎమ్మిగనూరులో సిఐ సుదర్శన్ బదిలీపై విద్యార్థుల నిరసన

ఎమ్మిగనూరు పట్టణంలో సిఐ సుదర్శన్ రెడ్డి బదిలీకు వ్యతిరేకంగా విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీ సీఐఎల్ గణేష్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రసన్నకుమార్ , ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రంగ స్వామి ,హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ డివిజన్ అధ్యక్షులు అజిత్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ బదిలీను ఆపాలని ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా పట్టణ సిఐ సుదర్శన్ రెడ్డి ఎమ్మిగనూరుకు వచ్చి మూడు నెలలు అయ్యి…

Read More
Citizens and student unions held a protest rally against the transfer of Emmiganur CI Sudarshan Reddy, demanding that the transfer be stopped immediately.

ఎమ్మిగనూరు సీఐ బదిలీకి వ్యతిరేకంగా రాస్తారోకో ర్యాలీ

ఎమ్మిగనూరు టౌన్ సీఐ సుదర్శన్ రెడ్డి బదిలీని నిరసిస్తూ శనివారం ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక సోమప్ప సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిజాయితీగా విధులు నిర్వహించి పట్టణంలో అల్లరి మూకలను అణచివేసి శాంతి భద్రతలను కాపాడారన్నారు. ఆయనను మూడు నెలలకే బదిలీ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. బదిలీని వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు.

Read More
Municipal Commissioner Gangireddy warned that shops using plastic covers in Emmiganur town will be seized. A fine of ₹10,000 was imposed on violators.

ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై మున్సిపల్ కమిషనర్ వార్నింగ్

ఎమ్మిగనూరు పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని అరికట్టే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు ప్రత్యేక రైడ్లు చేపట్టారు. గురువారం వై.యస్.ఆర్. సర్కిల్ వద్ద గోకుల్ టిఫిన్ సెంటర్ లో జరిగిన తనిఖీలో ప్లాస్టిక్ వినియోగం పట్ల సీరియస్ గా స్పందించిన అధికారులు యజమానికి రూ.10,000 జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి పెను నష్టం వాటిల్లుతోందని, ప్రజల ఆరోగ్యాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపారు. ఎవరైనా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే వారి…

Read More
SFI student union submitted a petition to suspend a teacher accused of alcohol misuse and mistreating students, urging action from education officials.

మద్యం సేవించే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ వినతి

ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న శ్రీనివాసులు అనే ఉపాధ్యాయుడు రోజూ మద్యం సేవించి పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూ విద్యార్థులపై దాడి చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి రాజేంద్ర కుమార్ సార్ గారికి ఈ విషయంపై వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, పాఠశాలలో విద్యార్థులపై దాడులు చేయడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని, ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్…

Read More