The A1 calendar was released by Rajolu MLA Dev Vara Prasadu at the Sri Kanaka Muthyala Amma and Kanakadurga Temple in Antarvedikra village, Sankinetipalli Mandal, with several local leaders present

సఖినేటిపల్లి మండలంలో ఏ వన్ కేలండర్ విడుదల

సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామంలో గల శ్రీ కనక ముత్యాలమ్మ, కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఏ వన్ కేలండర్ ను రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాదు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫేడ్ డైరక్టర్ జి నరసింహ రావు (పెదకాపు), నీటి సంఘం చైర్మన్ బాబ్జినాయుడు, మండల అధ్యక్షులు ఎమ్ నాని, జి ఫణికుమార్, పి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కేలండర్ విడుదల సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాజోలు…

Read More
A young man, Chandrashekhar, collapsed during the police physical test in Machilipatnam, Krishna district, and passed away at the hospital.

కృష్ణా జిల్లాలో పోలీస్ ఫిజికల్ టెస్టులో విషాదం

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నిర్వహించిన పోలీస్ ఫిజికల్ టెస్టులో విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరుకు చెందిన 25 ఏళ్ల దారావత్తు చంద్రశేఖర్ 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. పరుగు పందెంలో పాల్గొన్న అనంతరం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించడంతో, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషాద ఘటనతో పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు….

Read More
S Yanam hosted a successful Women’s Beach Ball Tournament with teams from 8 states. Tamil Nadu emerged as the winner. Leaders praised the event's success.

జాతీయ మహిళా ఉమెన్స్ బాల్ టోర్నమెంట్ విజయవంతం, తమిళనాడు జట్టు విజేత

ఎస్ యానం సముద్ర తీర ప్రాంతంలో నిర్వహించిన జాతీయ మహిళా బీచ్ బాల్ టోర్నమెంట్ విజయవంతమైంది. ఈ పోటీల్లో మొత్తం 8 రాష్ట్రాల జట్లు పాల్గొనగా, తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో కోనసీమ జిల్లాలోని పచ్చదనం, సహజసౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. మూడవ రోజున అట్టహాసంగా ముగిసిన ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, టిడిపి నేత రెడ్డి…

Read More
Under the leadership of Ponnada Venkata Satish Kumar, YSRCP organized a bike rally in Mummidivaram, protesting against rising electricity charges.

ముమ్మిడివరం లో వైసీపీ పోరుబాట మోటార్ సైకిల్ ర్యాలీ

ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నాయకత్వం వహించారు. కాశివాని తూము సెంటర్ నుండి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ సమయంలో కార్యకర్తలు “చంద్రబాబు డౌన్ డౌన్,” “విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి” అంటూ నినాదాలు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం గమనించాలని ర్యాలీ…

Read More
The Korangi fishermen's compensation meeting has been postponed to January 3, as per MLA Datla Subbaraju, due to a week-long mourning for Manmohan Singh.

కోరంగిలో మత్స్యకారుల నష్టపరిహారం సభ వాయిదా

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం కోరంగిలో మత్స్యకారుల కోసం నిర్వహించనున్న నష్టపరిహార పంపిణీ సభ ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 3వ తేదీకి వాయిదా పడినట్లు ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు తెలిపారు. ఈ విషయాన్ని కోరంగి సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సభ వాయిదా…

Read More
District SC Ambedkar Welfare Association workers demanded immediate removal of Amit from the ministerial post for derogatory comments on Ambedkar. They also called for his suspension from the party and legal action.

అమిత్సాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్

అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద జిల్లా ఎస్సీ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉద్యోగులు అంబేద్కర్ పై అణుషిత వ్యాఖ్యలు చేసిన అమిత్సాను మంత్రి పదవి నుండి వెంటనే భర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు. వారు అమిత్ పై దేశద్రోహి ముద్ర వేయాలని, అతనిపై శిక్ష విధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, అంబేద్కర్ సంఘాల నాయకులు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారు అంబేద్కర్ గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని, మరియు అమిత్…

Read More
Amalapuram lawyers protested against Amit Shah for remarks on Ambedkar, demanding sedition charges and his removal from office.

అమిత్ షాను పదవి నుండి తొలగించాలని లాయర్ల నిరసన

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను పదవి నుండి భర్తరఫ్ చేయాలని అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్లు నిరసన చేపట్టారు. లాయర్లు అమిత్ షా పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని, వెంటనే ఆయనను హోం మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. లాయర్లు మాట్లాడుతూ,…

Read More