VHP protested demanding the suspension of the CI for allegedly targeting Hindus. They submitted a petition at the Collector’s office.

సీఐ సస్పెన్షన్ డిమాండ్.. విశ్వహిందూ పరిషత్ ర్యాలీ

రాళ్లతో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా హిందువులపై కేసులు పెట్టిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల వంతెన నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వీహెచ్‌పీ కార్యకర్తలు నినాదాలతో ఊరేగారు. కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసన తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండటంతో, కలెక్టర్ కాన్వాయ్ వచ్చిన వెంటనే పోలీసులు…

Read More
Devotees express anger after Pedditlamma temple remains locked due to committee disputes during the festival.

పెద్దిట్లమ్మ ఆలయానికి తాళం.. భక్తుల ఆగ్రహం

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ పెద్దిట్లమ్మ అమ్మవారి ఆలయంలో విభేదాలు భక్తులకు తీవ్ర నిరాశ కలిగించాయి. ఆలయానికి సంబంధించిన పాత కమిటీ సభ్యులు తాళం వేసి వెళ్లిపోవడంతో భక్తులు దర్శనం పొందలేకపోయారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు కొనసాగుతున్నా, ఆలయం మూసివేయడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి జాతరకు తరలివచ్చారు. అయితే, ఆలయ తలుపులు మూసివుండటంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం…

Read More
Prohibited Liquor and Illicit Liquor Destroyed in Konaseema

కోనసీమలో నిషేధిత మద్యం, సారాయి ధ్వంసం

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎస్పీ ఆదేశాలతో నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్న నిషేధిత మద్యం, సారాయిని ధ్వంసం చేశారు. రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నమోదైన 296 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 11,687 మద్యం సీసాలు, 1944.50 లీటర్ల సారాయిని నాశనం చేశారు. డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, కాకినాడ వారి ఉత్తర్వుల మేరకు ఈ చర్య చేపట్టారు. శ్రీ జి. అమర్ బాబు, అసిస్టెంట్…

Read More
GST Chennai triumphed over Mumbai in the National Volleyball Tournament held in Uppalaguptam Mandal.

గొల్లవిల్లి జాతీయ వాలీబాల్ టోర్నీలో జీఎస్టీ చెన్నై విజయం

అమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌లో జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా కొనసాగుతోంది. శ్రీ అరిగెల రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్‌లో భాగంగా జీఎస్టీ చెన్నై, ముంబై జట్ల మధ్య ఉత్కంఠ భరిత పోటీ జరిగింది. ఈ మ్యాచ్‌లో జీఎస్టీ చెన్నై విజయం సాధించి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. క్రీడాభిమానులు టోర్నమెంట్‌లోని పోటీలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. జీఎస్టీ చెన్నై జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. జట్టుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా,…

Read More
A grand Annadanam was organized at Jonnada Kashi Vishweshwara Temple by Dokka Seethamma Seva Samithi on Maha Shivaratri.

జొన్నాడలో మహాశివరాత్రి సందర్భంగా అన్న సమారాధన ఘనంగా

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గోదావరి నదీ తీరంలో ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. రావులపాలెం ప్రాంతానికి చెందిన డొక్కా సీతమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో ఈ మహాదాన కార్యక్రమాన్ని నిర్వహించగా, వేలాదిమంది భక్తులు హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. డొక్కా సీతమ్మ సేవాసమితి సభ్యులు మాట్లాడుతూ, మూడు సంవత్సరాల క్రితం రావులపాలెంలో మిత్రులంతా కలిసి ఏర్పాటుచేసిన…

Read More
Maha Shivaratri was celebrated grandly in Kothapeta. Devotees thronged Palivela Sri Umakoppeswara Swamy temple, performing special rituals.

కొత్తపేటలో మహాశివరాత్రి సందడి

మహాశివరాత్రి సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి. తెల్లవారుజామునుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, సమీప శివాలయాలను సందర్శించారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామునుంచే భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరారు. అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓంకార నాదంతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులు “హర హర మహాదేవ” అంటూ స్వామివారి ప్రదక్షిణలు చేసి భక్తిభావంతో నిమగ్నమయ్యారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో…

Read More
Amalapuram Traffic SI Yesubabu educated youth on road safety, helmet usage, and traffic rules at the Red Bridge.

అమలాపురం ట్రాఫిక్ ఎస్‌ఐ ఏసుబాబు అవగాహన కార్యక్రమం

అమలాపురం ట్రాఫిక్ ఎస్‌ఐ ఎం. ఏసుబాబు వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఎర్ర వంతెన వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువత, వాహనదారులకు రోడ్డు ప్రమాదాల గురించి వివరించారు. ఇటీవల జరిగే యాక్సిడెంట్లు, వాటి కారణంగా జరిగే మరణాల గణాంకాలను వివరించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఏసుబాబు మాట్లాడుతూ, యువత వేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రయాణాల విషయంలో పూర్తి…

Read More