ఆరిక తోట గ్రామంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణ
రాంబద్రపురం మండలoఆరిక తోట గ్రామంలో, ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం. గ్రామ సర్పంచి పెంకి భీమయ్య వైఎస్ ఎంపీపీ.పెంకి అరుణ, శేఖర్ ఆధ్వర్యంలో, డప్పు వాయిద్యాలతో, ఘనంగా జరిగింది . సభాధ్యక్షులుగా రిటైర్డ్ ఎంఈఓ జార్జి ఎబినేజర్ వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరై రెండు విగ్రహాలు ఆవిష్కరించారు. చైర్మన్ మజ్జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం…
