కాపులకు న్యాయం చేయాలని మురళీకృష్ణ నాయుడు విజ్ఞప్తి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నూరుశాతం కృషి చేసిన కాపులకు సంపూర్ణ న్యాయం చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి… జాతీయ కాపు సంఘం అధ్యక్షులు కర్ణ మురళీకృష్ణ నాయుడు.. ముమ్మిడివరం మండలం సి.హెచ్.గున్నేపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మురళీకృష్ణ నాయుడు… ఎన్నికల ముందర హామీ ఇచ్చిన విధంగా కాపులకు ఉద్యోగాల కల్పనలో 5శాతం రిజర్వేషన్లు,కాపులు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే కాపు కార్పోరేషన్ రూ.15000 కోట్ల కేటాయింపు చేయాలని మురళీకృష్ణ నాయుడు అన్నారు.. ఎపిలో…
