Muralikrishna Naidu emphasized the need for justice for Kapus in Andhra Pradesh during a meeting in CH Gunnelapalli.

కాపులకు న్యాయం చేయాలని మురళీకృష్ణ నాయుడు విజ్ఞప్తి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నూరుశాతం కృషి చేసిన కాపులకు సంపూర్ణ న్యాయం చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి… జాతీయ కాపు సంఘం అధ్యక్షులు కర్ణ మురళీకృష్ణ నాయుడు.. ముమ్మిడివరం మండలం సి.హెచ్.గున్నేపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మురళీకృష్ణ నాయుడు… ఎన్నికల ముందర హామీ ఇచ్చిన విధంగా కాపులకు ఉద్యోగాల కల్పనలో 5శాతం రిజర్వేషన్లు,కాపులు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసే కాపు కార్పోరేషన్ రూ.15000 కోట్ల కేటాయింపు చేయాలని మురళీకృష్ణ నాయుడు అన్నారు.. ఎపిలో…

Read More
Under the leadership of APMF state president Delhi Babu Reddy, a grand meeting was organized at Amalapuram KIMS Hospital

అమలాపురంలో ఏపీఎంఎఫ్ మహాసభ

అమలాపురం కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో ఏపీ.ఎం.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ బాబు రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని నలుమూలల నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటి మహాసభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు హాజరైజర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో గాని అక్రిడేషన్ల విషయంలో గానీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రత్యేక…

Read More
Dr. Saibaba, a disabled man from Nallamilli, has contributed tirelessly to society through numerous service programs. Despite his dedication, he faced unjust imprisonment and severe hardships, which contradicts the law that strives to prevent punishment for the innocent.

డాక్టర్ సాయిబాబా సేవా పథంలో అన్యాయపు శిక్ష

డాక్టర్ సాయిబాబా నల్లమిల్లి వాస్తవ్యుడైన వికలాంగుడు అయినప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన సాయిబాబా. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి అనేక చిత్ర హింసలు కు గురి చేసినటువంటి ఆనాటి ప్రభుత్వాలు.వందమంది దోషులకు శిక్ష పడిన పరవాలేదు ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని ఉన్నటువంటి చట్టానికి విరుద్ధంగానే జరిగిందని సాయిబాబా విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో అయితాబత్తుల శ్రీనివాసరావు గంగుముళ్ల శ్రీనివాసరావు, మాకిరెడ్డి పూర్ణిమ తదితరులు పాల్గొని సంస్కరణ సభలో నివాళులర్పించారు.

Read More
MLA Aitabhathula Anandarau launched a new bus service from Amalapuram to Vijayawada, advocating for more frequent and AC buses to improve transport.

అమలాపురం-విజయవాడ నూతన బస్సు ప్రారంభం

అమలాపురం బస్టాండ్ నుండి అమరావతి విజయవాడ వరకు నూతన బస్సు ప్రారంభించిన శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు అమలాపురం నుండి విజయవాడ వరకు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి బస్సు ఉండాలని అంతేకాకుండా ఏసీ బస్సులను ఏర్పాటు చేయాల ని అదేవిధంగా నాన్ స్టాప్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని,నేను ప్రభుత్వాన్ని కోరుతానని తెలిపారు కార్యక్రమంలో మెట్ల రమణబాబు,నేతాజీ సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్, ఏడిద శ్రీను, బొర్రా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read More
In a meeting led by Gannavaram MLA Giddhi Satyanarayana, Peera Battula Rajasekhar was introduced as the NDA candidate for the Legislative Council, with a call for support and effective governance.

గన్నవరం ఎమ్మెల్యేతో పీరా బత్తుల రాజశేఖర్ పరిచయం

గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నిర్వహించిన సమావేశంలో ఎన్డీఏ కూటమి తరుపున శాసనమండలి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ ను పి. గన్నవరం నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు కూటమి అభ్యర్థిని గిడ్డి సత్యనారాయణ పరిచయం చేశారు.. ఈ సందర్భంగా పి. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పెరబత్తుల రాజశేఖర్ ను సంపూర్ణ మద్దతు తో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు… అధికారం గా వాటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ నియోజకవర్గంలో…

Read More
At the coalition leaders' meeting in Malikipuram, discussions focused on voter registration and support for the Upper Godavari district's MLC candidate. Leaders emphasized collective responsibility for a successful election.

కూటమి సమావేశంలో అభ్యర్థుల పై చర్చ

మలికిపురం ఎల్ ఎస్ ల్యాండ్ మార్క్ లో కూటమి నేతలు, కార్యకర్తల సమావేశ. కూటమి బలపరిచిన ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి ఓట్ల నమోదు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ… ఇది జనరల్ ఎలక్షన్ ల కాదన్నారు. పట్టభద్రులు అందరు తప్పనిసరిగా మరలా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. పట్టభద్రులు ఎక్కడ ఉన్నా వారిచే ఓటు నమోదు చేయించే బాధ్యత మన కార్యకర్తలు అంతా తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ ఖ్యాతి…

Read More
In Ambajipet, Surya Teja encountered a snake while working at a coconut warehouse. With the help of snake catcher Varma, they safely captured the snake

ఎర్రా ప్రగడ సూర్యతేజ పాము బంధించిన ఘటన

అంబాజీపేటకు చెందిన ఎర్రా ప్రగడ సూర్యతేజ కొబ్బరి కాయలు నిలువ చేసే గొడౌన్లో గోధుమ్ త్రాసు ఆల్చల్ చేసింది. అందులో పని చేసే వ్యక్తి సూర్య తేజకు పామును చూశానని తెలియపరచగా, వెంటనే సూర్యతేజ స్నేక్ వర్మను పిలిపించాడు. పాము ఉన్న స్థలం నుంచి కొబ్బరికాయలు ఖాళీ చేసి చూడగా, ఆ పాము వెంటనే మురికి నీరు వెళ్లే డ్రైన్ లోకి వెళ్లింది. నెర్పుగా గొట్టాలతో గెంటి లోపల ఉన్న పామును బయటకి రప్పించిన వర్మ, ఆ…

Read More