మద్యం దుకాణాల లాటరీకి ఉత్సాహంగా బారులు తీరిన అభ్యర్థులు
మద్యం దుకాణాల లాటరీలో భాగస్వామ్యం కోసం అభ్యర్థులు భారీ సంఖ్యలో బారులు తీరారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. లాటరీ ద్వారా మద్యం దుకాణాలను పొందేందుకు పెద్ద ఎత్తున అర్జీదారులు విచ్చేశారు. భారీ వర్షం కూడా వారిని అడ్డుకోలేకపోయింది. గోదావరి భవన్లో ఈ ప్రక్రియ జరుగుతుండగా, మద్యం లాటరీ కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థుల్లో విశేష ఉత్సాహం కనిపించింది. ఇప్పటికే కొందరు అభ్యర్థులు లాటరీ ద్వారా మద్యం దుకాణాలను గెలుచుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం…
