District SC Ambedkar Welfare Association workers demanded immediate removal of Amit from the ministerial post for derogatory comments on Ambedkar. They also called for his suspension from the party and legal action.

అమిత్సాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్

అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద జిల్లా ఎస్సీ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉద్యోగులు అంబేద్కర్ పై అణుషిత వ్యాఖ్యలు చేసిన అమిత్సాను మంత్రి పదవి నుండి వెంటనే భర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు. వారు అమిత్ పై దేశద్రోహి ముద్ర వేయాలని, అతనిపై శిక్ష విధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, అంబేద్కర్ సంఘాల నాయకులు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారు అంబేద్కర్ గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని, మరియు అమిత్…

Read More
Krishna district police busted a fake currency racket, arrested 12, and seized ₹1.33 lakh in counterfeit notes and related equipment.

రాజోలులో దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని వీరవల్లి కేంద్రంగా నకిలీ కరెన్సీ ముద్రణ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని అరెస్టు చేయగా, లక్షా 33 వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ ముద్రణకు వాడిన ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు రాజోలు మండలం తాటిపాకకు చెందిన పాస్టర్ కోళ్ళ వీర వెంకట సత్యనారాయణ, అనపర్తికి చెందిన…

Read More
Activist Chikkam Veera Durga Prasad was tied to a pole and beaten by aqua farmers for opposing illegal pond digging in Uppalaguptham.

అక్రమ ఆక్వా చెరువులపై పోరాటం చేసిన యువకుడిపై దాడి

ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో న్యాయ పోరాటం చేస్తూ పర్యావరణ రక్షణకు కృషి చేసిన యువకుడిపై దారుణం జరిగింది. గ్రామానికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై నిరసన వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. ఆక్వా చెరువుల వల్ల పర్యావరణ కాలుష్యం మరియు నీటి నాశనం జరుగుతుందని కోర్టులో ఫిర్యాదు చేయడంతో, కోర్టు చెరువులను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోని కొందరు ఆక్వా రైతులు చెరువుల…

Read More
Minister Vasanthi Subhash expressed gratitude to women, youth, and police for their role in the successful Settibalija Van Samaradhana event.

శెట్టిబలిజ వన సమారాధన విజయవంతంపై మంత్రి కృతజ్ఞతలు

కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా సమావేశం. ఏర్పాటుచేసి..ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ వన సమారాధన ఆత్మీయ సమ్మేళనంకు అధిక సంఖ్యలో వచ్చిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువత కూడా నేను ఇచ్చిన పిలుపు మేరకు సమన్వయం తో ఎటువంటి ఆర్భాటాలు చేయకుండా వచ్చి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయా సంఘటనలు చోటు చేసుకోకుండా,ట్రాఫిక్ స్తంభించకుండా విధులు నిర్వహించిన పోలీసు శాఖ వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపారు..వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ…

Read More
CITU organized a protest in front of the Collector's office demanding unpaid salaries for sanitation workers in government and Zilla Parishad schools. Krishna Veni criticized the government's neglect.

శానిటేషన్ వర్కర్స్ జీతాల కోసం సిఐటియు ధర్నా

ప్రభుత్వ పాఠశాలలు మరియు జిల్లా పరిషత్ పాఠశాలలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వబడట్లేదని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించబడింది. ఈ ధర్నాలో ప్రధానంగా కృష్ణవేణి పాల్గొన్నారు. కృష్ణవేణి మాట్లాడుతూ, “శానిటేషన్ వర్కర్స్ కు జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా పోషించుకుంటాయో, వారి పిల్లలను ఎలా పోషించుకుంటారు?” అని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ వర్గాన్ని అంగీకరించకపోవడం మానవత్వానికి వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు….

Read More
Minister Subhash, addressing a large gathering at Amalauram, expressed gratitude to supporters and promised to address youth issues while criticizing opposition leaders.

అభిమానుల సమక్షంలో ఉద్వేగంగా మాట్లాడిన మంత్రి సుభాష్

ఉభయ రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చిన శెట్టిబలిజ నాయకులు అభిమానులు వాసంశెట్టి సుభాష్ ఫాలోవర్స్. అమలాపురం కొంకాపల్లి సత్తమ్మతల్లి గుడి వద్ద భారీగా ఏర్పాటు చేసిన వన సమారాధనలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్.వార్డు మెంబర్ కూడా కాని నన్ను ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అయ్యానంటే దానికి కారణం మీరేనని యువతను ఉత్సాహపరుస్తూ ఉద్వేగంగా మాట్లాడిన మంత్రి వాసంశెట్టి సుభాష్. రామచంద్రపురం లో పోటీ చేసినప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగాను ఇక్కడి నుంచి అనేకమంది ఫోన్లు ద్వారా అక్కడ…

Read More
CITU leader Balram warns to unite VOs across the state for protests if jobs are removed. Women employees in large numbers participated in the event.

ఉద్యోగాలు కొనసాగించాలని సి.ఐ.టి.యు బలరాం హెచ్చరిక

ఏ ప్రభుత్వం వచ్చినా తమ ఉద్యోగాలు కొనసాగించాలని సి.ఐ.టి.యు నాయకుడు బలరాం హెచ్చరించారు. తన కార్యకలాపాల్లో పాల్గొన్నవారికి, “ఉద్యోగాలు తీసేసినట్లయితే, రాష్ట్రవ్యాప్తంగా వి.వో.ఏల సమాఖ్యను ఏర్పాటు చేసి ఉద్యమాలు ప్రారంభిస్తాం” అని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు తమ నిరసన ఉంటుంది అని ఆయన అన్నారు. సి.ఐ.టి.యు నాయకులు ఏ. నాగ విజయ, పి. వెంకటలక్ష్మి, దుర్గాప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంఘటనలో ముఖ్యంగా వి.వో.ఏ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంఘర్షణ…

Read More