Ramalakshman Kumar is facing allegations of having an extramarital affair. The family seeks justice for the victims and children.

రామలక్ష్మణ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

రామలక్ష్మణ కుమార్ సౌమ్య లక్ష్మి వివాహం అయి ఏడు సంవత్సరాలు అయినది. ఇద్దరు కుమార్తెలు పుట్టినారు. మాకు రెండు సంవత్సరాలనుండి కొన్ని మనస్పర్ధలవల్ల ఆలమూరు కోర్టులో కేసులు జరుగుతున్నవి. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు పిఠాపురం రామలక్ష్మణ కుమార్ ఇంటికి వెళ్లివస్తున్నాము. ఈ మధ్యన రామలక్ష్మణ కుమార్ వేరే అమ్మాయితో అక్రమసంబంధం కలిగి ఉన్నాడని నాకు ఈ మధ్యనే తెలిసినది. రామలక్ష్మణ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు పిల్లలకు న్యాయం చేయవలసిందిగా అన్నారు.మహిళా మండలి…

Read More
A love couple from Pithapuram, who married in Tirupati, faced issues when the girl was reported missing. They were later found in an ashram and handed over to her husband after police inquiry.

పిఠాపురం ప్రేమ జంట వివాహం తర్వాత చిక్కులు

కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన కోరసిక గంగాధర్ రాపర్తి గ్రామానికి చెందిన యువతీ.గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దివిలి గ్రామంలో సమీపంలో ఉన్న చిన్న తిరుపతి గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ది. 20 అక్టోబర్ న వివాహం చేసుకున్నారు. పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన లో మా అమ్మాయి కనబడటం లేదు అని ఫిర్యాదు చేయటం జరిగింది. ప్రేమ జంట కొవ్వాడ అప్పన బాబు ఆశ్రమంలో ఉన్నట్టు తెలియడంతో వారిని…

Read More
CPI(ML) leader Vinod Mishra warns of blocking a road in East Godavari due to prolonged neglect, urging officials to act on road repairs.

రోడ్డుకు అడ్డుగా గోడ కట్టుతామని హెచ్చరిక

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జై అన్నవరం వరకు చెడిపోయిన రోడ్డును బాగు చేయండి మహాప్రభు అంటూ 10 సంవత్సరముల నుండి ఎన్నోసార్లు రోడ్డు వేయండి అంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్న పట్టించుకునే నాధుడే లేరు కావున నవంబర్ 4వ తారీఖున రోడ్డుకు అడ్డుగా గోడ కడతామని హెచ్చరించిన సిపిఐ ఎంఎల్ వినోదిమిశ్రా రాష్ట్ర కార్యదర్శి అనేకసార్లు జనవాణి కార్యక్రమాన్ని వెళ్లి అలాగే లోకేష్ ను మరియు సీఎం ఆఫీస్ కు కూడా…

Read More
Former MLA Varupula Subbarao met with the newly formed electronic media committee members, congratulating them and introducing the press club members during the ceremony.

వరుపుల సుబ్బారావు నివాసంలో ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నియోజకవరర్గ ఇంచార్జి వరుపుల సుబ్బారావుని ఆయన నివాసంలో నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.నూతన మీడియా కార్యవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుఅభినందించి శుభాకాంక్షలు తెలిపి ప్రెస్ క్లబ్ సభ్యులు 60 మందిని ఆయన పరిచయం చేసికున్నారు.ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనని ఘనంగా సన్మానించగా అనంతరం మాజీ ఎమ్మెల్యే వరుపుల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దాకారపు కృష్ణ,ప్రధాన కార్యదర్శి తుమ్మల సుబ్బులని…

Read More
MLA Satyaprabha congratulated newly elected media committee members in Prathipadu and assured support for resolving journalists' issues.

ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యప్రభతో మీడియా సమావేశం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యప్రభను నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.నూతన మీడియా కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు 60 మందిని ఎమ్మెల్యే సత్యప్రభ పరిచయం చేసికున్నారు.ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమెని ఘనంగా సన్మానించారు.అనంతరం ఆమె ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దాకారపు కృష్ణ,ప్రధాన కార్యదర్శి తుమ్మల సుబ్బులతో పాటు గౌరవ అధ్యక్షులు మానూరి గంగరాజు,సివిఆర్…

Read More
In Pithapuram, Dalit Sarpanch Ballu Rajini was insulted during a festival event, raising concerns over caste discrimination and local governance.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళిత సర్పంచ్ అవమానం

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళిత సర్పంచ్ కి అవమానం పిఠాపురం నియోజకవర్గం నవఖండ్రవాడ గ్రామంలో నిన్న జరిగిన పల్లె పండగ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినా బళ్ల రజిని వాణి సురేష్ దళిత మహిళ అవటంవల్ల జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే సమయంలో కనీసం దండేయడానికి కూడా పిలవలేదని పిలవకపోయినా కిందకు వచ్చి కొబ్బరికాయ కొట్టించుకున్నారు కదా అక్కడ వరకునే మీ పని…

Read More
CPI ML leaders, led by Vinod Mishra, protest at the Elasuremand Mandal Tahsildar office, demanding immediate action on land issues for the poor.

ప్రజా సమస్యలపై ధర్నా నిర్వహణ

రెండు గ్రామాల.మూడు ప్రజా సమస్యలపై ఏలేశ్వరంలో మండల్ తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఎం ఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయక త్వంలో ధర్నా నిర్వహించారు.జై అన్నవరం గ్రామం రెవిన్యూ.లో. సర్వే నెంబర్256 లో. ఏ 408 సెంట్లు. సర్వే నెం.246. లో.ఏ395. సెంట్లు.. సర్వేనెం.246-2. లో 100 సెంట్లు. మొత్తం 9 ఎకరాల 9 సెంట్లు. సీలింగ్.ప్రభుత్వ భూమిని వలస భూస్వామి.మాజేటి జగన్మోహన్రావు ఆక్రమణలో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి అనుభవిస్తున్క్ర మంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు…

Read More