The village festival in Prattipadu Mandal showcased devotional fervor with sankeertanas and rituals. Events highlighted Satya Deeksha and plans for free pujas at Annavaram.

ప్రత్తిపాడు మండలంలో గ్రామోత్సవం వైభవంగా నిర్వహణ

కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ప్రత్తిపాడు, ధర్మవరం, ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి, కిర్లంపూడి మండలం జగపతినగరం, సింహాద్రిపురం గ్రామాల్లో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు మరియు బీజేపీ నాయకులు సింగిలిదేవి సత్తిరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్య స్వాములు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సత్యదేవుని సంకీర్తనలతో గ్రామోత్సవం భక్తిశ్రద్ధల నడుమ సాగింది. సత్యదీక్ష విశిష్టతను ప్రజలందరికీ వివరించిన నల్లమిల్లి కృష్ణబాబును సత్య స్వాములు ఘనంగా…

Read More
A woman from Gandepalli, Kakinada, secretly recorded and sent videos to her relatives about the torture she faced in Kuwait. Her condition has raised alarm in the constituency.

కువైట్‌లో చిత్రహింసలకు గురైన గండేపల్లి మహిళ

కాకినాడ జిల్లా గండేపల్లి మండలానికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ ఎదుర్కొంటున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది. ఈ ఘటన నియోజకవర్గంలో కలకలం రేపింది. బాధితురాలు తనకు సరిగా తిండిపెట్టలేదని, చంపేసేలా ఉన్నారని, తనను కాపాడి పిల్లల వద్దకు చేర్చాలని కన్నీటి పర్యంతమై చెప్పింది. గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారికి 19 ఏళ్ల క్రితం జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వెంకటేశ్‌తో వివాహం జరిగింది. వీరికి…

Read More
Janasena leader Tummalapalli Ramesh honored journalists on National Press Day, lauding their efforts in bridging public issues with governance.

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా విలేకరులకు ఘన సత్కారం

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా శనివారం జగ్గంపేట కృష్ణవేణి థియేటర్ లో విలేకరులను జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఘనంగా సత్కరించారు. జాతీయ పత్రికా దినోత్సవం రోజున విలేకరులను గుర్తించి వారికి సముచిత ప్రాధాన్యం కల్పించి ఘనంగా సత్కరించడం పై విలేకరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ… విలేకరులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్నారన్నారు. కుటుంబాలను…

Read More
Ramanakkapeta villagers face a five-month-long water crisis, relying on costly tanker supply. CPI warns of agitation if issues persist.

రమణక్కపేటలో తాగునీటి సమస్యపై గ్రామస్థుల ఆందోళన

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో ఐదు నెలలుగా తాగునీటి సమస్య తీవ్రతరంగా ఉంది. గ్రామస్తులు ట్యాంకర్ ద్వారా సరఫరా అవుతున్న నీటిని పది రోజులకోసారి మాత్రమే పొందుతున్నారు. నీటి కొరతతో ఆర్థిక భారం ఎదుర్కొంటున్న గ్రామస్తులు నీటిని కొనుగోలు చేసి గడిచిపెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికీ ఈ సమస్యపై స్పందించకపోవడం గ్రామస్తుల ఆగ్రహానికి దారితీస్తోంది. నీటి సరఫరా సమస్య పరిష్కారం కోసం సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకారామకృష్ణ గ్రామస్థులతో కలిసి…

Read More
A woman aghori caused chaos near JanaSena office, Mangalagiri, demanding to meet Pawan Kalyan, attacking police and a journalist with a trident.

మంగళగిరిలో మహిళా అఘోరి హల్‌చల్, జనసేన కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

మంగళగిరిలో జనసేన కార్యాలయం సమీపంలో మహిళా అఘోరి హల్ చల్ చేసింది. హైవేపై బైఠాయించి, పవన్ కల్యాణ్‌ను కలిసే వరకు అక్కడి నుంచి కదలబోనని స్పష్టం చేసింది. ఈ ఘటన ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో, పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అఘోరి మాట వినకుండా, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అఘోరి చేయిచేసుకుంది. ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. అఘోరి…

Read More
Sri Harsha English Medium School in Routhulapudi celebrated Children’s Day, focusing on quality education with moral values to enhance students’ skills.

శ్రీ హర్ష స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు

శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవం ఘనంగా, పిల్లలు అన్ని రకాల విద్య యందు నైపుణ్యత పెంపొందించుట కొరకే, నైతిక విలువలతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యం, ప్రతి విద్యార్థి నందు ప్రత్యేకమైన శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో విద్యాబోధనకాకినాడ జిల్లా రౌతులపూడి మండలం శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా స్కూల్ యాజమాన్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ గాలి కృష్ణ మాట్లాడుతూ గత…

Read More
CPI (ML) and local unions demand housing plots, job cards, and rations for eligible poor in U. Kothapalli, addressing housing and job concerns.

అర్హులైన పేదల ఇళ్ల స్థలాల మంజూరు కోసం ధర్నా

పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ– గ్రామీణ కార్మిక సంఘం, అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఆధ్వర్యంలో *” అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఇళ్ల పట్టాలిచ్చిన వారికి, ఆన్లైన్లో పేర్లు నమోదు చేసిన వారికి స్థలాలు చూపించాలని, ఆర్థిక స్థోమత లేక ఇళ్లు నిర్మించుకోలేని పేదలందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కొత్తగా పెళ్ళైన అర్హులైన వారికి రేషన్ కార్డులు, జాతీయ…

Read More