
ప్రకృతి వ్యవసాయం నష్టపరిహారం కోసం పెడుతున్న విజ్ఞప్తి
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఇండుగపల్లి గ్రామంలో మందపాటి సుందరమ్మ మరియు అల్లు సూర్యనారాయణ దంపతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వారు ఎకరా పొలం కౌలుకు తీసుకొని 20 రకాల పంటలు వేసారు. వరుస తుఫానులు కారణంగా, పంటలు వడలిపోయి, భూమి చెమ్మగా మారింది. సచివాలయ అధికారులకు పంట నష్టపరిహారం కొరకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అధికారులు పంట నష్టం గురించి సందర్శించినా, తుఫానుల సమయంలో నష్టానికి పరిహారం అందించలేదు. ప్రకృతి వ్యవసాయం పై…