In Gurappalem village, the Dasara celebrations featured 108 women devotees carrying bonams in devotion to Goddess Vigneshwara.

108మంది మహిళలతో ఘనంగా అమ్మవారి బోనాలు

జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామం దేవి సెంటర్ లో వెంచేసి వున్న శ్రీ గురుదత్త శిరిడి సాయి వీరాంజనేయ సహిత విగ్నేశ్వర స్వామి వారి దేవాలయం లో దసరా ఉత్సవాల్లో భాగంగా రెండవ సంవత్సరం 108 మంది మహిళా భక్తులతో ఘనంగా అమ్మవారి బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతోకొన్ని వందల మంది భవానీలు బోనాలతో పాటు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఊరు మొత్తం తిరుగుతూ అమ్మవారి గుడికి బోనాల సమర్పించారుఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ వారు వచ్చిన…

Read More
In Aratlakatta village, Kakinada Rural, a grand Mahalakshmi decoration festival was held at the Bhramaramba Malleshwara Swamy Temple. Villagers adorned the deity with ₹9 lakh in new currency notes.

భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాలక్ష్మి అలంకరణ

కాకినాడ రూరల్ కరప మండలం అరట్లకట్ట గ్రామంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అలంకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్తుల మరియు భక్తుల సహకారంతో అమ్మవారిని 9 లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఇది గ్రామంలో ఒక ప్రత్యేక సంఘటనగా నిలిచింది. ఆలయ అర్చకులు సత్యనారాయణ శివ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తుల సందరానికి అద్దాన్నిచ్చాయి. ఈ కార్యక్రమం కోసం…

Read More
Dalit groups organized a large-scale bike rally across Yeleswaram Mandal protesting the SC categorization. Leaders emphasized unity among Mala and Madiga communities.

ఏలేశ్వరంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక బైక్ ర్యాలీ

కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఎస్పీ వర్గీరణను వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గానికి చెందిన దళితులు మండల వ్యాప్తంగా బైక్ ర్యాలీ తో నిరసన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్బంగాఏలేశ్వరం మడలపరిధిలో అన్ని గ్రామాలతో పాటు ఏలేశ్వరం పట్టణంలో భారీ ఎత్తున భైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దళిత నేతలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్పందించినప్పటికీ ఎస్సీ వర్గానికి చెందిన మాల, మాదిగలు ఇద్దరు సమానమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించడం సరిగాదన్నారు. సామాజికంగాను,ఆర్థికంగా…

Read More
During the Navaratri celebrations, the residents of Pedda Shankarlapudi organized a grand procession for Kanaka Durga Devi, seeking blessings for the village's prosperity.

పెద శంకర్ల పూడిలో కనకదుర్గ అమ్మవారి ఊరేగింపు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్ద శంకర్ల పూడి గ్రామ ప్రజలు భవానీలు ఆధ్వర్యంలో కొత్త ఊరు రామాలయం వద్ద దేవి నవరాత్రులు సందర్భంగా ఏర్పాటుచేసిన కనకదుర్గ అమ్మవారిని పెదశంకర్లపూడి గ్రామంలో పలు వీధులలో డప్పు తాళాలతో ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా గ్రామం బాగుండాలని అమ్మవారిని భక్తులను ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించమని అన్నారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని దసరా…

Read More
Sharannavaratri celebrations at the Nerelellamma temple in Gopalapatnam, Thuni constituency, featuring daily rituals and diverse manifestations of the goddess.

నేరేళ్ళమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో వెలిసిన త్రీ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ నేరేళ్ళమ్మ అమ్మవారు ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు శాస్త్రోకతముగా ప్రతిరోజు అభిషేకాలు కుంకుమార్చనలుఆయా తిధులలో వచ్చే శక్తి స్వరూపిణి వివిధ రూపాలలో బాల త్రిపుర సుందరిగా అన్నపూర్ణేశ్వరిగా మహా చండీగ లలితా త్రిపుర సుందరిగా సరస్వతి దేవిగా ఇలా వివిధ అవతారాలతో రోజుకొక అవతారంతో భక్తులకు దర్శనమిస్తుంది సోమవారం నేరెళ్లమ్మ అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ కమిటీ…

Read More
In Prathipadu, Kakinada district, the Chalo Kakinada program was launched to promote SC categorization and religious freedom for Dalits. Local leaders honored Mahasena Rajesh during the event, emphasizing the need for a successful initiative.

ప్రత్తిపాడులో ఛలో కాకినాడ కార్యక్రమం ప్రారంభం

కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో ఉన్న అంబేద్కర్ మహాల్లో మహాసేన రాజేష్ స్థానిక దళిత మాల సోదరులతో కలిసి ఈనెల 12వ తేదీన ఛలో కాకినాడ కార్యక్రమం పేరిట నిర్వహిస్తున్న ఎస్సి వర్గీకరణ,ఎస్సి మత స్వేచ్ఛకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా విచ్చేసిన మహాసేన రాజేష్ కి పలువురు దళిత నాయకులు శాలువా కప్పి పూలమాలవేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఛలో కాకినాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Read More
RTC workers in Aleshwaram conducted a relay hunger strike demanding the revocation of illegal suspension of conductor Nalla Srinivas. CPI ML leaders supported the workers, criticizing the management's autocratic policies and emphasizing the importance of job security.

ఏలేశ్వరం డిపోలో కండక్టర్ నల్ల శ్రీను సస్పెన్షన్ పై నిరాహార దీక్ష

అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ ఏలేశ్వరం డిపో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో వారికి మద్దతుగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో కోసిరెడ్డి గణేశ్వరరావు గండేటి నాగమణి గుమ్మడి పాదాలమ్మ కందుల కాంతి కుమార్ వగైరాలతో పార్టీ కార్యకర్తలు డిపోశిబిరం వద్దకుచేరి కండక్టర్ నల్ల శ్రీను. సస్పెండ్ విషయాన్ని తెలుసుకుని ఏలేశ్వరం ఆర్టిసి డిపో మేనేజర్ వైఖరి మార్చుకోవాలని. మీకున్న నిరంకుశ విధానాలు. పేద ఉద్యో గులు పై సస్పెండ్ రూపంలో…

Read More