తుని నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో అధికారుల, టిడిపి శ్రేణుల సహకారంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తాండవా పరివాహక ప్రాంతాల్లో వరద అప్రమత్తం

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గo లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుని నియోజకవర్గంలో వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అన్ని శాఖలను అప్రమత్తం చేసిన రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు శాసన సభ్యురాలు యనమల దివ్య ఆదేశాలతో అధికారి యంత్రాంగం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు అధికారులతో సమాలోచనలు జరుపుతూ తాండవ నది పరివాహక ప్రాంతంలో నివసించే గ్రామాలలో దండోరా మైకు ప్రచారాలతో అధికారులు నాయకులు అప్రమత్తమయ్యారు . సోమవారం వరద ముంపు…

Read More
తుఫాను ప్రభావం లేకపోవడంతో భయపడాల్సిన అవసరం లేదని తాసిల్దార్ పిండి గోపాలకృష్ణ తెలిపారు. అనుమానాల కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులో.

తుఫాను ప్రభావం లేదని కరప తాసిల్దార్ వెల్లడి

కాకినాడ రూరల్ కరప మండలం కరప తాసిల్దార్ పిండి గోపాలకృష్ణ మాట్లాడుతూ తుఫాను ప్రభావం మన మండలంలో లేదని ఎవరు భయపడ వద్దని మీడియా ముఖంగా తెలియజేశారు 19 రెవిన్యూ గ్రామాలలో పంట ములగడం గాని చెరువులు కాలువలకు గండి లేవని ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ 9492513117 ఫోన్ చేస్తే తక్షణం మేము మా సిబ్బంది అందుబాటులో ఉంటామని చెప్పారు

Read More