lady constable clearing traffic with baby in kakinada

Lady Constable Jayasanti: చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్.. హోంమంత్రి అభినందనలు

Kakinada Traffic Hero: కాకినాడలో ట్రాఫిక్ జామ్ సమయంలో చంటి బిడ్డను భుజాన వేసుకుని అంబులెన్సులకు దారి చూపిన లేడీ కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రంగంపేటకు చెందిన జయశాంతి చేసిన సేవా భావం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత లేడీ కానిస్టేబుల్ జయశాంతికి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. విధుల్లో లేకపోయినా, సామాజిక…

Read More
Fire accident destroys huts in Sarlankapalle village of Kakinada district

kakinada fire accident |  కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..38 పూరిళ్లు ?

Kakinada News: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె గ్రామంలో జరిగిన అగ్ని(Massive Fire in Kakinada) ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మన్యంలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ తండాలో ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో నిమిషాల వ్యవధిలోనే గ్రామం భస్మమైంది. ఈ ప్రమాదంలో 3 పక్కా ఇళ్లు మినహా మొత్తం 38 పూరిళ్లు(38 Huts Burnt) పూర్తిగా కాలిపోయాయి.అగ్ని ప్రమాదం కారణంగా సుమారు 120 మంది గ్రామస్థులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. ప్రమాదానికి గల స్పష్టమైన…

Read More
Kakinada police recovered ₹60 lakh worth of stolen gold jewelry from three accused in Gollaprolu area.

Kakinada Robbery | బంగారం దొంగతనం కేసును చేదించిన కాకినాడ పోలీసులు

కాకినాడ:కాకినాడ జిల్లా గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ది.10.09.2025 వ తేదిన తాళ్ళూరు హనీ ధాబా వద్ద ఆగి ఉన్న బస్సులో గల బ్యాగ్ లో బంగారం దొంగిలించిన విషయంపై నమోదు చేసిన కేసును(Kakinada Robbery) చేదించిన కాకినాడ జిల్లా పోలిసులు. సుమారు ₹60,00,000/ – విలువైన 624 గ్రాముల బంగారంతో(Kakinada police recovered ₹60 lakh worth of stolen gold jewelry) ఉన్న బ్యాగ్ గండేపల్లి మండలం, తాళ్ళూరు హనీ ధాబా వద్ద బోజనానికి…

Read More
పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామంలో బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని నిరాహార దీక్ష చేస్తున్న రైతులు

పవన్ కళ్యాణ్ జోక్యం కోరిన పిఠాపురం రైతులు

పవన్ కళ్యాణ్ జోక్యం కోరిన పిఠాపురం రైతులు:కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామ ప్రజలు, రైతులు గత 12 సంవత్సరాలుగా పూర్తికాకపోయిన బ్రిడ్జి పనులపై ఆవేదన వ్యక్తం చేస్తూ “గోడు వినండి మహాప్రభూ” అంటూ నిరాహార దీక్ష చేపట్టారు. బ్రిడ్జి పనులు నిలిచిపోయిన కారణంగా దొంతమూరు, వెల్దుర్తి సహా పది గ్రామాల ప్రజలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయని వారు వాపోయారు. రైతులు పేర్కొంటూ, “మేము పండించిన ధాన్యం ఇతర గ్రామాలకు తీసుకెళ్లడానికి తీవ్ర…

Read More
మా ఇల్లు పింఛన్‌ కాలిపోయాయి వృద్ధ దంపతుల ఆవేదన

మా ఇల్లు పింఛన్‌ కాలిపోయాయి వృద్ధ దంపతుల ఆవేదన   

మా ఇల్లు పింఛన్‌ కాలిపోయాయి వృద్ధ దంపతుల ఆవేదన:కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పాత కోరంగి గ్రామంలో ఉదయం 6 గంటల సమయంలో తీవ్ర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వృద్ధ దంపతులు చేకూరి అమ్మన్న, కళావతి నివసిస్తున్న ఇల్లు పూర్తిగా మంటలకు ఆహుతైంది. గత 40 ఏళ్లుగా ఆ ఇంట్లో నివసిస్తున్న వీరి జీవిత సంపాద్యమంతా క్షణాల్లో బూడిదైపోయింది. తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంటి పైకప్పు నుంచి మంటలు ఎగసిపడటాన్ని గమనించిన…

Read More

‘మిథాయ్’ తుపాను రేపు కాకినాడ తీరానికి..! ప్రభుత్వం అప్రమత్తం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడి ‘మిథాయ్’ తుపానుగా మారింది. ఇది రేపు మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా మారి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 680…

Read More

కాకినాడలో వ్యాపార ఘర్షణ.. చాకుతో దాడి – ముగ్గురు అరెస్ట్

కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్ వద్ద చోటు చేసుకున్న వాణిజ్య రగడ, ఉగ్రంగా మారి చాకుతో దాడికి దారితీసిన ఘటనలో మూడు మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి కేసు వివరణను సర్పవరం ఎస్‌ఐ శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. ఇతని ప్రకారం, కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం జంక్షన్ వద్ద, భావనారాయణ స్వామి దేవాలయ ముఖద్వారానికి సమీపంలో బాలాజీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మరియు కృపా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహణ చేస్తున్న వాణిజ్యదారుల…

Read More