గుంటూరులో నకిలీ నోట్లు కలకలం – జంట అరెస్టు, పెద్ద ముఠా అనుమానం

గుంటూరులో నకిలీ నోట్ల చెలామణీ మరోసారి కలకలం రేపింది. తాజాగా పట్టాభిపురం ప్రాంతంలో జరిగిన ఘటనలో దంపతులు గోపిరెడ్డి, జ్యోతి నకిలీ 500 రూపాయల నోట్లతో వ్యాపారులను మోసం చేసే ప్రయత్నంలో పట్టుబడ్డారు. నగరంలోని రత్నగిరి కాలనీలో నివాసం ఉంటున్న ఈ దంపతులు గురువారం రాత్రి పట్టాభిపురం ప్రధాన రహదారిలోని చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. మొదట వారు ఒక తోపుడు బండిపై శనక్కాయలు కొనుగోలు చేస్తూ 100 రూపాయల వస్తువుకు 500 రూపాయల నకిలీ నోటు…

Read More

“అమ్మను చంపిన స్నేహం? నిజానిజాల మధ్య ఓ కుటుంబం చీకటి లోతుల్లోకి..”

స్నేహం ఒక పవిత్రమైన బంధం… కానీ ఈ కథలో ఆ స్నేహమే ఓ మాతృహత్యకు కారణమైంది. ఇది గుంటూరులోని తారకరామనగర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన. త్రివేణి అనే మహిళ, లక్ష్మీ అనే మరో మహిళతో స్నేహితురాలిగా కొనసాగింది. మొదట్లో తమ బంధం ఆనందకరంగా సాగినా, ఆ స్నేహమే చివరకు ఓ తల్లి ప్రాణం తీసింది. త్రివేణి భర్త పవన్ కుమార్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఒకరోజు త్రివేణి తన స్నేహితుడు రంజిత్‌కు డబ్బు అవసరం కావడంతో తన…

Read More