Chintalapudi Circle Inspector Ravindra emphasizes helmet use for riders, ensuring safety during accidents. Police conducted vehicle checks in Lingapalem Mandal.

వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ సూచన

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేసిన చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్. రవీంద్ర గారు.ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని. హెల్మెట్ ధరించడం వల్ల యాక్సిడెంట్లు సమయంలో ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చని వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు.

Read More
Minister Kolusu Parthasarathi inaugurated CC roads in Musunuru mandal, aiming for rural development through the 'Palle Panduga' initiative.

ముసునూరులో 82.25 లక్షలతో సిసి రోడ్ల శంఖుస్ధాపన

ఏలూరు జిల్లాముసునూరు మండలంలో పల్లెపండుగ కార్యక్రమంలో 82.25 లక్షల వ్యయంతో చేపట్టిన 16 సిసి రోడ్లకు శంఖుస్ధాపన. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ధ్యేయం అన్నరాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధిఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామన్నారు మంగళవారం ముసునూరు మండలంలోని…

Read More
In Chintalapudi, Guntur district, police seize 842 bags of illegally transported ration rice valued at ₹11 lakhs, arresting two individuals.

చింతలపూడిలో రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు

గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని చింతలపూడి శివారులో పోలీసులు తానేర్కుట కింద తనికీలు నిర్వహించారు. ఈ తనికీలలో లారీలో అక్రమంగా తరలిస్తున్న 842 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనంచేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం విలువ 11 లక్షల రూపాయలుగా అంచనా వేయబడింది. పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి లారీని సీజ్ చేసి, ఇక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా…

Read More