Rajamahendravaram CI V. Durga Rao has been suspended by the Eluru Range IG Ashok Kumar following criminal charges related to a land dispute. He was found guilty of corruption and misconduct.

రాజమహేంద్రవరం సీఐ దుర్గారావు సస్పెండ్

రాజమహేంద్రవరం రెండో పట్టణ సీఐ వి. దుర్గారావును ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ సస్పెండ్ చేయాలనేది ఉత్తర్వులు జారీ చేశారు. గుడివాడ రెండో పట్టణ సీఐగా విధులు నిర్వహిస్తున్నప్పుడు 2022లో భూ వివాదంపై ఫిర్యాదు అందినప్పుడు దుర్గారావు వివాదం పరిష్కరించడానికి రూ.30 లక్షలు తీసుకున్నాడు. ఈ సమయంలో, సొమ్ము ఇచ్చినవారికి అనుకూలంగా ఉండి, ఫిర్యాదుదారుడి నుంచి కొన్ని డాక్యుమెంట్లు బలవంతంగా తీసుకుని వ్యతిరేక వర్గానికి ఇచ్చాడు. తరువాత, డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వాలని ఫిర్యాదుదారు కోరగా, సీఐ…

Read More
A strange virus causing hair loss, skin issues, and death in dogs is spreading in Chintalapudi. Immediate measures are needed to protect both dogs and people.

చింతలపూడి లో వింత వైరస్‌తో వందలాది కుక్కలు ఆందోళనకర స్థితి

ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో వందకు పైగా కుక్కలకు ఒక రకమైన వింత వైరస్ వ్యాప్తి చెందింది. అది నగర పంచాయతీ కమిషనర్ గారి దృష్టికి వెళ్లిందో లేదో నాకు తెలియదు. దీనివల్ల కుక్కలకు చర్మం పైన ఉన్న వెంట్రుకలు రాలిపోతున్నాయి. తరువాత తోలు ఊడిపోతుంది. తరువాత దురదలు వస్తున్నాయి. తరవాత ఆ కుక్క వింత చేష్టలు చేసి రోడ్డుపై చచ్చిపోతుంది. దీనిని వెంటనే మీరు ఒక నగర పంచాయతీ కమిషనర్ గా చర్యలు…

Read More
The School Games Federation of Eluru presented medals and trophies to the winners of the 68th State-Level School Games held on 9th and 10th. Students from Anantapur and West Godavari districts excelled in the Under-14 and Under-19 categories.

రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు

ఏలూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన 68వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలు ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించబడ్డాయి. అనంతపూర్ జిల్లాకు చెందిన అండర్ 14 బాలురు, U19 బాలికలు మరియు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన U19 బాలురు ఫస్ట్ ప్లేస్ గెలుపొందారు. ఈ విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్ మరియు ట్రోఫీలు అందించబడినవి. బహుమతుల ప్రదాన కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ జిల్లా…

Read More
Excise officers raided illegal country liquor operations in Patangulagudem village, recovering 10 liters of liquor and destroying illegal raw materials used for its production.

పతంగులగూడెం గ్రామంలో నాటు సారాయి పై ఎక్సైజ్ అధికారులు దాడి

8 వ తేదీన, డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (DPEO) ఏలూరు జిల్లా ఆదేశాల ప్రకారం, చింతలపూడి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల చింతలపూడి మండలం పతంగులగూడెం గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. చింతలపూడి స్టేషన్ CI, SI లు, ESTF, ఏలూరు SI మరియు సిబ్బంది, మరియు VRO శ్రీమతి.జల్లిపల్లి రజినీ కలిసి ఈ దాడిలో పాల్గొన్నారు. దాడి సమయంలో పతంగులగూడెం గ్రామంలో 10 లీటర్ల నాటు సారాయి మరియు నాటు…

Read More
In Chintalapudi, an MLC voter registration drive was initiated under MLA Songa Roshan Kumar’s guidance.

చింతలపూడి లో ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం

ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామపంచాయతీలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ్యత్వ నమోదు ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదేశాల మేరకు అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన వారికి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ అదేవిధంగా మట్టి ఖర్చు నిమిత్తం పది.వేల రూపాయలు పదోవ తరగతి ఇంటర్మీడియట్ పాసై డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎమ్మెల్సీ ఓట్లు అర్హులని అన్నారు. ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అప్లికేషన్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుందని, అప్లికేషన్ పూర్తి చేసి మీ…

Read More
The State Road Transport Corporation announces special bus services from Eluru to Panchayama shrines in November. New luxury buses for Sabarimala pilgrims are also arranged.

కార్తీకంలో పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏలూరు జంగారెడ్డిగూడెం నూజివీడు డిపో నుండి ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఈ సంవత్సరం కూడా పంచారామ క్షేత్రాలైన అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం సామర్లకోట లకు ఆదివారం రాత్రికి బయలుదేరి సోమవారం ఈ ఐదు క్షేత్రాలు దర్శించుకుని తిరిగి గమ్యం చేరటం జరుగుతుందని ప్రజా రవాణా అధికారి ఎన్విఆర్ వరప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ నవంబరు 3,…

Read More
The Congress Party protested in Eluru for not implementing the free bus service promise for women. Party leaders urged the Chief Minister to fulfill the commitment.

మహిళల ఉచిత బస్సు సౌకర్యం కోసం కాంగ్రెస్ పార్టీ నిరసన

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు గడిచిన కూడా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం హామీని అమలు చేయని కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులోని పాత బస్టాండ్ వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో బస్సు ప్రయాణికులను కలిసి వారి యొక్క విన్నపాలను సీఎం గారిని అడ్రస్ చేస్తూ పోస్ట్ కార్డులు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మహిళల…

Read More