Tremors in Telugu states, including Eluru, Hyderabad, and Vijayawada, spark panic as people evacuate homes fearing further quakes.

ఏలూరు జిల్లాలో భూప్రకంపనలు ప్రజల్ని కలవరపరిచాయి

ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో సంభవించిన భూప్రకంపనలు ప్రజలను కలవరపరిచాయి. తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. హైదరాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, మరియు ఇతర పట్టణాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించడం గమనించబడింది. చింతలపూడితో పాటు జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం, మరియు పరిసర గ్రామాల్లో కూడా భూప్రకంపనలు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసేలా చేశాయి. అపార్ట్మెంట్లు మరియు భవనాల్లో నివసిస్తున్న…

Read More
Kuruma community seeks justice over temple land in Lingapalem, alleging illegal registration by tenant Satish. Authorities urged to restore rightful ownership.

బీరప్ప దేవుడి భూమి కోసం కురుమ కులస్తుల పోరాటం

పొదువుగా:ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీ గూడెం గ్రామంలో బీరప్ప దేవుడి ఆలయానికి 1932లో కురుమ కులానికి చెందిన దాతలు ఒక ఎకరం 75 సెంట్లు భూమిని మొక్కుబడి కింద ఇచ్చారు. ఈ భూమి దేవుడి మొక్కుబడిగా కొనసాగుతూ వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి:తాజాగా, పెడగంటి సతీష్ అనే వ్యక్తి 2021లో భూమిని కౌలుకు తీసుకొని, అధికారులను ప్రభావితం చేసి దానిని తన పేరుపై పట్టా చేయించుకున్నాడు. ఆలయ కమిటీ కౌలు డబ్బులు అడిగినప్పుడు, భూమి…

Read More
MLA Roshan Kumar collaborates with private companies to provide jobs for unemployed youth in Chintalapudi, emphasizing communication and English skills.

నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించిన చింతలపూడి ఎమ్మెల్యే

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం యువతకు బంగారు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు సృష్టించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, వివిధ ప్రైవేట్ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. 139 మంది నిరుద్యోగులు ఈ కార్యక్రమానికి అప్లై చేయడం జరిగింది. ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, పోటీతత్వ గుణం వంటి లక్షణాలు అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలోని యువత మంచి చదువులు పూర్తి చేసినప్పటికీ, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోలేక…

Read More
Chintalapudi MLA Participates in Membership Registration

చింతలపూడి శాసనసభ్యులు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో

చింతలపూడి పాషా… జంగారెడ్డిగూడెం డాంగే నగర్ లో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, చింతలపూడి నియోజకవర్గంలో సభ్యత్వాలు 25,000కి పైగా నమోదు అయ్యాయని, డిసెంబర్ నాటికి 60,000 సభ్యత్వాలను నమోదు చేయాలని ఆకాంక్షించారు. ఆయన అదనంగా, ఈ సభ్యత్వాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, వారు…

Read More
Chintalapudi MLA Roshan Kumar announced a Job Mela program for local students, encouraging participation in online exams for job selection

చింతలపూడిలో జాబ్ మేళా ప్రోగ్రామ్

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం, చింతలపూడి నియోజకవర్గంలో పలు ప్రైవేట్ కరమాలపై వెళ్లారు. ఈ సందర్బంగా, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చింతలపూడి అభివృద్ధి కార్యక్రమాలపై లోకేష్‌కి సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, “చింతలపూడి నియోజకవర్గంలో డిగ్రీ చదివిన, ఇంగ్లీష్‌పై మంచి అవగాహన కలిగిన విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ఆన్లైన్ పరీక్షలలో ఎంపిక కావాలని, వారు జాబ్ మేళాలో పాల్గొని మంచి జీతం పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలి” అని తెలిపారు….

Read More
In Gannavaram, Eluru district, a brutal murder occurred where a mother and son were killed by unidentified assailants.

మండవల్లి మండలంలో తల్లి, కుమారుడి దారుణ హత్య, కేసు నమోదు

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలంలో దారుణ హత్య తల్లి కుమారుని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు మృతులు గన్నవరం కు చెందిన 60 సంవత్సరాల వయసు గల రొయ్యూరు బ్రహ్మ రాంభ, కుమారుడు 21 సురేష్ (28)పై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు మెడపై కత్తితో కోసి పరారైనట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు హత్య కుగల కారణాలు ఆస్తి తగాదాలే కారణమని స్థానికులు తెలిపారు సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి…

Read More
A raid was conducted in Chintalapudi Mandal, where 1400 liters of illicit liquor and 40 liters of illicit arrack were seized. The suspects were arrested

చింతలపూడి మండలంలో నాటు సారాయి వ్యాపారంపై దాడులు

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లో 21 వ తేదీన డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (DPEO) ఏలూరు జిల్లా వారి ఆదేశాలు ప్రకారం చింతలపూడి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిది లో గల చింతలపూడి మండలం కంచనగూడెం గ్రామంలో శివారు అటవీ ప్రాంతము లో నాటు సారాయి స్థావరాలు పై దాడులు నిర్వహించగా కంచనగూడెం గ్రామము కు చెందిన శాక చంద్రరావు అను వ్యక్తి నుండి (40) లీటర్ల నాటు సారాయి ను…

Read More