Karvetinagaram road accident scene with casualties and delayed medical response in Chittoor district

Chittoor Road Accident | కార్వేటి నగరం బోల్తా పడ్డ లారీ, బస్సు ఢీకొట్టి ఒకరు మృతి 

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలం ఆర్కే పేట వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ప్యాకెట్లు తీసుకెళ్తున్న లారీ బోల్తా పడడంతో డ్రైవర్ మరియు క్లీనర్లను రక్షించేందుకు స్థానికులు పరుగులు తీశారు. ఇదే సమయంలో తిరుపతి నుండి పళ్లిపట్టు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నియంత్రణ కోల్పోయి గ్రామస్తుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులుకు  తీవ్రంగా గాయపడ్డారు. ALSO READ:TG Govt Jobs 2026 | రాబోయే ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు లక్ష్యం…

Read More
Police arresting Tamil Nadu criminal suspect in Chittoor district

చిత్తూరులో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ అరెస్ట్ | Chittoor Most Wanted Gangster Arrest  

Chittoor: చిత్తూరు జిల్లా గుడిపాల ప్రాంతంలో తమిళనాడు(Tamilnadu)కు చెందిన ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరువన్నామలైకి చెందిన అలెక్స్ పేరుతో గుర్తింపు పొందిన ఈవ్యక్తి, వెల్లూరులో నివాసముంటూ అక్కడ రౌడీ షీటర్‌గా పరిగణించబడుతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా హత్యలు, దొంగతనాలు, దోపిడీలు వంటి కేసులతో పాటు పలు నేరాల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా యువతను మత్తుకు అలవాటు చేసి ప్రభావితం చేసేవాడనే సమాచారం బయటకు వచ్చింది. గిరిజన ప్రాంతాల యువతులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు…

Read More
Farmers performing milk abhishekam after receiving Annadata Sukhibhava second phase funds

జొన్నగురకలలో రైతుల సంబరాలు….చంద్రబాబు,పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం

Annadata Sukhibhava:చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని జొన్నగురకల గ్రామంలో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. రైతుల మొఖంలో ఆనందానికి అవధులు లేవు. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడతగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కావడంతో గ్రామం అంతా సంబరాలతో మార్మోగింది. రైతులు సచివాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ALSO READ:Rahul Gandhi EC Allegations | రాహుల్ గాంధీ ఆరోపణలపై…

Read More
Pawan Kalyan addressing a meeting on forest land protection in Andhra Pradesh

Forest land issue:అటవీ భూముల కబ్జాపై పవన్ కల్యాణ్ సీరియస్

అటవీ భూముల పరిరక్షణపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawankalyan) కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూములను(forest land issue) అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎవరి వద్ద ఎంత భూమి ఉంది, దానిపై కేసుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా, మంగళంపేట అటవీ భూముల కబ్జా కేసుల విషయంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా…

Read More

చిత్తూరులో బాలికపై దారుణం – ముగ్గురు అరెస్ట్

చిత్తూరులో జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. మురకంబట్టు టౌన్ పార్క్‌లో ఓ బాలికపై ముగ్గురు నిందితులు దారుణానికి పాల్పడగా, పోలీసులు వారిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ సాయినాథ్ మీడియాకు వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని బేడీలు వేసి, చెప్పులు తీయించి, ప్రజలకు కనిపించేలా స్థానిక డీపీవో కార్యాలయం నుంచి జిల్లా న్యాయస్థానం వరకు కిలోమీటరు మేర నడిపించారు. దీంతో స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవగా, పోలీసులు నిందితులను…

Read More
In 2024-25, Palamaner Municipality ranked 1st in the district, 2nd regionally, and 8th in the state for tax collections.

పలమనేరు మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో ముందంజ

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లా స్థాయిలో తొలి స్థానంలో, రీజనల్ స్థాయిలో రెండో స్థానంలో, రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. పన్నుల వసూళ్లలో ఈ ఘనత సాధించడంలో పాలకులు, అధికారులు, సిబ్బంది, ప్రజల భాగస్వామ్యం కీలకమని రమణారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు సమయానికి పన్నులు చెల్లించడం…

Read More
Chittoor police conduct security audits, awareness programs, and display emergency numbers to enhance women's safety.

మహిళల భద్రత కోసం చిత్తూరు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు

చిత్తూరు జిల్లా పోలీసులు మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్ ఆదేశాల మేరకు “మీ కోసం – మీ రక్షణ మా బాధ్యత” అనే సూత్రంతో, బాలికలు, మహిళలు భద్రంగా ఉండేందుకు అనేక ముందడుగు చర్యలు తీసుకున్నారు. స్కూల్, కాలేజీల వద్ద భద్రతా తనిఖీలు (సెక్యూరిటీ ఆడిట్) నిర్వహించి, విద్యార్థినుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ భద్రతా తనిఖీల్లో భాగంగా, విద్యా సంస్థల పరిసరాల్లోని ప్రహరీ…

Read More