A meeting at Nayanapalli school focused on students' growth, parent-teacher collaboration, and effective use of government welfare schemes.

నాయనపల్లి పాఠశాలలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం

నాయనపల్లి మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పాఠశాల హెడ్ మిస్ట్రెస్ ఎం. నిర్మలదేవి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలుతో విద్యార్థుల చదువుకు మద్దతు అందుతుందని అన్నారు. పిల్లల ప్రవర్తన, వారి విద్యా ప్రగతి గురించి తల్లిదండ్రులతో చర్చించారు. పిల్లలు ఇంట్లో చదువులో ఎలా నడుస్తున్నారనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పిల్లల సమస్యలను అర్థం చేసుకుని వాటిని…

Read More
The unveiling of Mahatma Gandhi’s statue at Desayipet School was marked by the participation of key figures, including the statue donor, who generously offers statues for free on request.

దేశాయిపేట పాఠశాలలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ

వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ సచివాలయం 2 పరిధిలో ఉన్న గురుకుల పాఠశాలలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ మంగళవారం రోజున ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన విగ్రహ దాత చలువాది బదరి నారాయణ గారు, ఇప్పటివరకు దాదాపు 150 పైగా విగ్రహాలను దానం చేశారన్నారు. ఇవి పొట్టి శ్రీరాములు, గాంధీజీ, వాసవి మాత విగ్రహాలను కూడా వాటిలో భాగంగా అందించారు. ఈ విగ్రహాల ఆవిష్కరణ గురించి మాట్లాడిన బదరి నారాయణ,…

Read More
ST colony residents have complained to the National ST Commission about illegal sand mining in Pullaripalem. They accuse revenue officials of being complicit in the issue.

పుల్లరిపాలెం గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు

వేటపాలెం మండలం పరిధిలోని పుల్లరిపాలెం గ్రామా సర్వే నెంబర్ 102/1లో సొన పోరంబోకు భూమిలో అక్రమ ఇసుక తవ్వకాలు గత పాలక పక్షం పల్లపోలు శ్రీనివాసులు (ప్రస్తుత ప్రతిపక్షము)నుంచి యదతదంగానే సాగిస్తున్నారు. ఆయా పరిధిలో భూగర్భ జలాలు అడుగంటి పోయి తమ కాలనికి నీటి ఎద్దడి ఏర్పడుతుందని రెవిన్యూ అధికారులకు ఎన్ని సార్లు మోరపెట్టుకొన్న పరిస్థితులలో మార్పు లేదని ఎస్టీ కాలనీ వాసులు నేషనల్ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఆదేశాల మేరకు విచారణకు…

Read More