A college bus in Bapatla caught fire due to a short circuit. All 30 students safely evacuated. The incident occurred en route to exams in Guntur.

బాపట్లలో కాలేజీ బస్సుకు మంటలు, విద్యార్థుల సురక్షిత ప్రవేశం

బాపట్ల జిల్లాలో కలకలం రేపిన సంఘటన. చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి వద్ద ఐఆర్‌ఈఎఫ్‌ నర్సింగ్‌ కాలేజీ బస్సు షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. కానీ, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం అందరికీ ఊరట కలిగించింది. ఘటన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. గమనించిన వెంటనే విద్యార్థులు తక్షణమే బస్సు నుంచి కిందకు దిగారు. విద్యార్థులు ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడటంతో వారి కుటుంబ సభ్యులు కూడా శాంతించగలిగారు….

Read More
A grand rally was held in Bapatla for Constitution Day, with District Collector J. Venkata Murali and students emphasizing the importance of the Constitution in unifying diverse communities.

రాజ్యాంగ ఆమోద దినోత్సవంలో బాపట్లలో భారీ ర్యాలీ

రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి మరియు విద్యార్థులు హాజరయ్యారు. వారు రాజ్యాంగాన్ని ప్రతిష్టించి, అందరికీ సమానత్వం మరియు జాతీయ ఐక్యత అవసరం గురించి అవగాహన కల్పించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పట్ల పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు మరియు అధికారులు హాజరయ్యారు. రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని…

Read More
Annam Satish Stresses Education at Kapu Van Samaradhana

కాపు వన సమారాధనలో విద్యకు ప్రాధాన్యం చాటి అన్నం సతీష్ ప్రభాకర్

చదువుతూనే నేటి యువతకు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని ప్రతి ఒక్కరూ చదువుకొని ఆర్థికంగా స్థిరపడి కన్న తల్లిదండ్రులకు,కాపు వర్గం ,అన్ని కులాల వారు సమాజానికి ఉపయోగపడాలని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. కాపు సేవా సంఘం బాపట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు కార్తీక వన సమరాధన కార్యక్రమాన్ని సూర్యలంక రహదారిని అనుకొని ఉన్న జీడీ మామిడి తోట లో నిర్వహించారు. పర్వత రెడ్డి భాస్కరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కాపు సేవా సంఘము అధ్యక్షులు…

Read More
A motorcyclist from Nadendla village lost control near Parchur, falling into a bridge pit under construction, raising safety concerns.

పర్చూరు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన పర్చూరు లో చోటు చేసుకుంది .ఎస్ ఐ మాల్యాద్రి తెలిపిన సమాచారం మేరకు చీరాల నుండి పర్చూరు వచ్చే క్రమం లో తెల్లవారుజామున ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్ నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జి సప్టా లో పడి మృతి చెందారు అని వివరించారు.ఇతను గణపవరం మండలం నాదెండ్ల గ్రామానికి చెందిన జంపని ప్రసాద్ గా గుర్తించామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమారటం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాల…

Read More
Collector Venkata Murali held a review meeting with officials, stressing precautionary measures to prevent loss of life amid cyclone warnings and heavy rain forecasts.

తుఫాన్ హెచ్చరికపై కలెక్టర్ సమీక్ష సమావేశం

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని స్పష్టమైన హెచ్చరికలు ఇచ్చారు. ఇప్పటికే వేటకు వెళ్ళిన వారిని వెంటనే తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 27వ తేదీ వరకు మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లడంపై నిషేధం…

Read More