అన్నమయ్యలో గంజాయి విక్రయదారుల అరెస్ట్..!
అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ విక్రయాన్ని పోలీసులు భగ్నం చేశారు. వాల్మీకిపురంలో కొందరు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ ప్రసాద్ బాబు నేతృత్వంలోని పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, ఐదు సెల్ఫోన్లు, రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిలో అంజమ్మ, సయ్యద్ ఖలీల్, సమీర్, కిరణ్, సిద్దార్థ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వీరంతా కలిసి…
