Dalit groups protest, demanding a murder case in the farmer’s suicide over land dispute.

రైతు ఆత్మహత్య ఘటనపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాలెం పంచాయితీ పిచ్చలవాండ్లపల్లెకు చెందిన రైతు నరసింహులు (60) పొలానికి దారి నిరోధించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యర్థి రెడ్డెప్ప నాయుడు పొలానికి దారి ఇవ్వకపోవడంతో తన వ్యవసాయ బోరు వద్ద ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై మదనపల్లి తాలూకా పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. అయితే, నరసింహులు మృతికి కారణమైన రెడ్డెప్ప నాయుడుపై హత్య కేసు నమోదు చేసి, అతడిని అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్…

Read More
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మదనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్, చిప్పిలి ఎస్ ఎస్ ట్యాంకులు, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల పరిశీలన జరిపారు

మదనపల్లి నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడి పర్యటన

తంబళ్లపల్లె మదనపల్లి నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. మొదట కురబాలకోట మండలంలోని దొమ్మన బావి వద్ద పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా, మంత్రి పరిశీలనలో కెనాల్ యొక్క ప్రస్తుత స్థితి, పనుల పురోగతి గురించి అధికారులకు ప్రశ్నించారు. పర్యటనలో భాగంగా చిప్పిలి ఎస్ ఎస్ ట్యాంకుల పనులను కూడా పరిశీలించారు, అక్కడి కష్టాలు మరియు అవసరాలను గమనించారు. మధ్యాహ్నంలో, కుప్పం బ్రాంచ్ కెనాల్ ఆఫ్ టేక్ పాయింట్ మరియు…

Read More
మదనపల్లె రుషి వ్యాలీ స్కూల్లో టీచర్‌గా పని చేసిన ఆతిశి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి, ప్రభుత్వ పాఠశాలల స్థితి మెరుగుకు కృషి చేశారు.

రుషి వ్యాలీ టీచర్ నుండి ఢిల్లీ ముఖ్యమంత్రిగా……

రిషి వ్యాలి స్కూల్ లో 2003 నుండి 2004 వరకు ఏడాది పాటు ఉపాధ్యాయు ర్యాలీగా విధులు నిర్వహణ…. ఆ అనుబంధం ఏనాటిదో.. ఆ తరువాత కొన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె వద్ద ఉన్న రిషివ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలకు పాఠాలు బోధించారు. భోపాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఆమ్ అద్మీ పార్టీతో, ప్రశాంతభూషణోనూ పరిచయం ఏర్పడింది. ఆతిశి 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమె అప్పటి దిల్లీ విద్యాశాఖ…

Read More