A grand Srinivasa Kalyanam will be held in Nathavaram on January 11, 2025, with the presence of TTD scholars. Devotees are invited to register in advance.

నాతవరం శ్రీనివాస కళ్యాణం పోస్టర్ ఆవిష్కరణ

నాతవరం మండల కేంద్రంలో ఫారెస్ట్ గ్రౌండ్ దగ్గర 11 వ తేదీ జనవరి 2025 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేద పండితుల సమక్షంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం చెయ్యడం జరుగుతుందని తెలుగు దేశం పార్టీ మాజీ జడ్పిటిసి. కరక సత్యనారాయణ అన్నారు. శనివారం నాతవరం గ్రామంలో గల శ్రీ శక్తి పంచాయతన ఆలయం వద్ద తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి శ్రీనివాస కళ్యాణం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More
CPM leaders voiced concerns about tribal issues in Anakapalli district, highlighting the lack of basic amenities and infrastructure in Ajaypuram. They demand immediate attention from the government.

అనకాపల్లి జిల్లాలో గిరిజన సమస్యలపై సిపిఎం నాయకుల ఆందోళన

అనకాపల్లి జిల్లా,వి,మాడుగుల,గిరిజనులు సమస్యలంటే ప్రభుత్వానికి లెక్కెలెదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరటనర సింహమూర్తి మండల నాయకులు కెభవాని పేర్కొన్నారు శుక్రవారం,తాటిపర్తి పంచాయతీ అజయ్ పురం గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకోని అనంతరం మాట్లాడారు. తాటిపర్తి నుండి అజయ్ పురం వెళ్ళే మార్గ మద్యలో గెడ్డ దాటడానికి కట్టెలతో నిర్మించుకున్న రహదారి చూసి అశ్చర్య పోయారు,ఇంజనీరింగ్ అదికారులు సైతం ఇవిదంగా బ్రిడ్జి నిర్మించ లేరని తెలిపారు. గిరిజనులు స్వయం…

Read More
Farmers in Anakapalli district demand a support price for groundnuts, urging the government to purchase through RBKs and address their concerns amid rising production costs.

జీడీ పిక్కలకు మద్దతు ధరకు రైతుల ఆందోళన

జీడీ పిక్కలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే రైతు భరోసా కేంధ్రాలు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తు జిల్లా వ్యాప్తంగా దశల వారీగా అందోన చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా v. మాడుగుల నియోజకవర్గం, దేవరాపల్లి మండలంలోని జీడీ రైతులతో కలిసి నిర్సన చేపాట్టారు అనంతరం అయిన మాట్లాడారు, అనకాపల్లి జిల్లా లోని జీడీ పంట ప్రధాన పంటగా ఉందని అందులోని దేవరాపల్లి…

Read More
Three youth were arrested in Anakapalli district for cannabis smuggling while transporting the substance on a scooter. The seized cannabis is valued at ₹75,000.

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్టు

అనకాపల్లి జిల్లా ,వి.మాడుగుల నియోజకవర్గంలో, చీడికాడ మండలంలో ,జేవీపురం గ్రామo మెయిన్ రోడ్లో, సకినేటి దుర్గాప్రసాద్ తండ్రి నరసింగ రాజు, 20 సంవత్సరాలు, క్షత్రియ కులం, గోవిందమ్మ కాలనీ, చోడవరం గ్రామం & మండలం, అనకాపల్లి జిల్లా,జయవరపు కిరణ్ సాయి తండ్రి మానిఖ్యాల రావు, 2 0 సంవత్సరాలు, వాల్మీకి బోయ కులం, సిటిజెన్ కాలనీ, చోడవరం గ్రామం, అనకాపల్లి జిల్లా.మళ్ళ కీర్తి తండ్రి చంద్ర రావు, 19 సంవత్సరాలు, గవర కులం, కోట వీధి, చోడవరం…

Read More
The Bonalu festival in Dhara Gangavaram, Narsipatnam constituency, will start on October 9, followed by Agnikonda Mahotsavam at Ramalayam. Devotees are invited for blessings.

ధార గంగవరం భోనాల సంబరం, అగ్నికొండ మహోత్సవం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ధార గంగవరంలో అక్టోబర్ 9 వ తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి స్థానిక రామాలయం వద్ద నుండి పురవీధుల్లో భోనాలు సంబరం మొదలవుతుందని గ్రామ పెద్దలు సుర్ల యోగేశ్వరుడు, మిడతాన వినయ్ తెలిపారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బోనాల సంబరం తో మొదలై సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారి సన్నిధిలో అగ్నికొండ…

Read More
In Appannapalem, the Navaratri celebrations dedicated to Goddess Durga were held with great fervor, involving the entire village in the festivities.

అప్పన్నపాలెంలో దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాలు

రాంబిల్లి మండలం అప్పన్నపాలెం గ్రామంలో శ్రీ శ్రీ దుర్గా దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ మాలను ధరించి నవరాత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఊరు మొత్తం కూడా ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొని. శ్రీ దుర్గా దేవి నామ స్వరాన్ని జపిస్తూ ఊరంతా బోనాలతో ఊరేగింపు సాగారు అమ్మవారి అలంకరణ బోనాలు కార్యక్రమాన్ని గురుమాత లాలం సుబ్బ లక్ష్మి మాత ఆధ్వర్యంలో అప్పన్న పాలెం గ్రామ ప్రజలలు అందరు కూడా…

Read More

ఉచిత ఇసుకకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి

అనకాపల్లి జిల్లా, వి.మాడుగుల నియోజకవర్గం లో,దేవరాపల్లి,ఉచిత ఇసుక హమిని వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు శనివారం దేవరాపల్లి మండల కేంధ్రంలో బిల్డింగ్ వర్క్స్ తో కలిసి నిర్సన చేపాట్టారు అనంతరం వారు మాట్లాడారు, కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు,అందరికీ ఇసుకను అందుబాటు లోకి తెచ్చి,అవి నీతిని అరికట్టి,…

Read More