A meeting of TDP leaders from Achyuthapuram and Munagapaka was held, emphasizing unity and party strength. TDP's membership drive begins on the 26th

అచ్యుతాపురంలో తెలుగుదేశం పార్టీ సమావేశం

అనకాపల్లి జిల్లా . ఎలమంచిలి నియోజకవర్గంలో , అచ్యుతాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అచ్చుతాపురం మరియు మునగపాక మండలాల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం తెలుగుదేశం పార్టీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రగడ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎలమంచిలి నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఉన్నదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సభ్యత్వ నమోదు అత్యధిక స్థాయిలో జరగాలని, ప్రతి తెలుగుదేశం…

Read More
Dr. B.R. Ambedkar announced that students from 11 Gurukula schools participated in a science fair, emphasizing the advancements in government schools.

గురుకుల పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొక్కిరాపల్లి గురుకుల పాఠశాలలో ఉమ్మడి విశాఖ జిల్లా నుండి 11 గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ సైన్స్ ఫెయిర్ లో పాల్గొనడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల తో పోటీపడి ముందుకు వెళ్తున్నాయని, గడిచిన ఐదు సంవత్సరాల్లో పాఠశాలలో విద్యార్థులు దగ్గరని అన్నారు.ప్రైవేటు పాఠశాలల్లో దీటుగా ప్రభుత్వ పాఠశాలలు…

Read More
In Appannapalem, the Navaratri celebrations dedicated to Goddess Durga were held with great fervor, involving the entire village in the festivities.

అప్పన్నపాలెంలో దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాలు

రాంబిల్లి మండలం అప్పన్నపాలెం గ్రామంలో శ్రీ శ్రీ దుర్గా దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ మాలను ధరించి నవరాత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఊరు మొత్తం కూడా ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొని. శ్రీ దుర్గా దేవి నామ స్వరాన్ని జపిస్తూ ఊరంతా బోనాలతో ఊరేగింపు సాగారు అమ్మవారి అలంకరణ బోనాలు కార్యక్రమాన్ని గురుమాత లాలం సుబ్బ లక్ష్మి మాత ఆధ్వర్యంలో అప్పన్న పాలెం గ్రామ ప్రజలలు అందరు కూడా…

Read More
The Anna Canteens have reopened in Elamanchili, providing affordable meals at just 5 rupees. MLA Sundarapu Vijay Kumar expressed joy in alleviating hunger among the poor in the constituency.

ఎలమంచిలిలో 5 రూపాయల అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం

ఎమ్మార్వో ఆఫీస్ రోడ్ ఎదురుగా 5 రూపాయలకే అన్నం పెట్టె అన్నా క్యాంటీన్ లను పున ప్రారంభించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలమంచిలిలో నియోజకవర్గంలో నిరుపేదల ఆకలి కస్టాలు తీరనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ,డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదల ఆకలిని…

Read More
Collector Vijay Krishnan inspected sports facilities in Dibba Palem during his visit. Local leaders urged for timely completion of development projects.

అచ్చుతాపురంలో కలెక్టర్ పర్యటన

అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అచ్చుతాపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఆర్డీవో చిన్నకృష్ణతో కలిసి స్పోర్ట్స్ హబ్ క్రీడలు మైదానం పరిశీలించారు. ఎస్సీ జెడ్ దిబ్బపాలెం గ్రామంలో ఏర్పాటవుతున్న క్రీడా మైదానాన్ని సమీక్షించిన కలెక్టర్, మైదానానికి సంబంధించిన పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బైలపూడి రామదాసు, క్రీడా మైదానం పనులు సకాలంలో…

Read More
ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ, తిరుమల లడ్డుకు సంబంధించిన దుర్వ్యవహారాలను ఆక్షేపించారు. ఆయన గ్రామాభివృద్ధిపై కట్టుబాటు వ్యక్తం చేశారు.

ఎలమంచిలి ఎమ్మెల్యే విజయకుమార్ మాటలు

ఎలమంచిలి నియోజకవర్గం లో, ఎమ్మల్యే సుందరపు విజయకుమార్ గారు ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. ఆయన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డుకు సంబంధించిన వ్యవహారాలలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మతప్రాధాన్యత ఉన్న ప్రసాదాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అతను మాట్లాడుతూ, “తిరుపతి ప్రసాదం మనందరికీ ఎంతో ముఖ్యమైనది” అన్నారు. ఈ నేపథ్యంలో, లడ్డులో కల్తీ జరిగితే ప్రజలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇ ది ఒక పవిత్రమైన కార్యక్రమం మరియు…

Read More
యలమంచిలి నియోజకవర్గంలో, పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ వేద పండితుల దీక్ష నిర్వహించారు.

పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్

యలమంచిలి నియోజకవర్గంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ వేద పండితుల దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా అనేక అంశాలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్, వేద పండితుల మధ్య సమావేశం నిర్వహించి, పవన్ కళ్యాణ్ దీక్షలో పాల్గొంటున్న విషయాన్ని వివరించారు. వేద పండితులు ఈ దీక్ష శాశ్వతంగా నిర్వహించబడుతుందని చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో జరిగిన…

Read More