In Maturu, ex-Sarpanch Lakshmi and 200 YSRCP leaders joined Jana Sena. MLA welcomed them, stating YSRCP’s downfall is inevitable.

మాటూరు గ్రామంలో జనసేనలో చేరిన 200 మంది నాయకులు

అచ్చుతాపురం మండలం మాటూరు గ్రామంలో భారీ రాజకీయ మార్పు చోటుచేసుకుంది. మాజీ సర్పంచ్ లక్ష్మి, చంటి, సన్యాసిరావు, లక్ష్మి రాము సహా 200 మంది వైకాపా నేతలు జనసేనలో చేరారు. కేవీ రమణ, కేకే హరిబాబు త్రిమూర్తుల నాయకత్వంలో ఈ చేరిక జరిగింది. వీరికి ఎమ్మెల్యే కండువాలు వేసి జనసేనలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చినా, జగన్, వైకాపా నాయకుల వైఖరి మారడం లేదు….

Read More
Overloaded trucks on Navigate road pose severe threats; recent accident sparks public outrage, urging officials to regulate unsafe transportation practices.

నావిగేట్ రహదారిపై ప్రమాదకర రవాణా, అధికారుల నిర్లక్ష్యం

రాంబిల్లి మండలం నావిగేట్ వెళ్లే రహదారిపై మితిమీరిన లోడుతో బండరాళ్ల రవాణా ప్రమాదకరంగా మారింది. నిన్న రాత్రి రాజుకోడూరు బస్ స్టాప్ వద్ద జరిగిన గోర ప్రమాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఓవర్‌లోడ్‌లో ఉన్న లారీలు ఒకదానికొకటి ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకులు ధ్వంసమయ్యాయి. తక్షణమే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసినప్పటికీ, ఇది సమర్థమైన పరిష్కారమని ప్రజలు భావించడం లేదు. నావిగేట్ రహదారి పరిస్థితి అధ్వానంగా ఉండటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంకటాపురం నుండి నావిగేట్ వరకు రహదారి…

Read More
An awareness session and cook drill on natural disasters were organized at a district school under the guidance of NDRF, district collector, and local officials to educate people on safety measures during emergencies.

ప్రకృతి విపత్తులపై అవగాహన సదస్సు, కూక్ డ్రిల్

ప్రకృతి విపత్తులు,ప్రమాదాలు సంభవించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డిఆర్ఎఫ్)10వ బెటాలియన్ వారు జిల్లా కలెక్టర్ మరియు (ఎస్.ఆర్.ఎఫ్.) 10వ టెటాలియన్ కమాండెంట్ వి ఏపి ఎన్ ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు ఎ శ్రీనివాసరావు, తహశీల్దార్, రాంబిల్లి ఆధ్వర్యాన బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు మరియు కూక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంబిల్లి సిఐ.సిహెచ్. నరసింగారావు,యలమంచిలి అగ్నిమాపక శాఖాధికారి డి రాంబాబు మరియు సిబ్బంది, రాంబిల్లి మండల రెవెన్యూ…

Read More
Prime Minister Narendra Modi has virtually inaugurated the ESIC Hospital in Achyuthapuram SEZ, alongside other dignitaries. The project aims to enhance healthcare services in the region and will include 30 beds and residential facilities.

అచ్యుతాపురంలో నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో హాస్పిటల్ ప్రారంభం

అచ్యుతాపురం ఎస్ ఈ జెడ్ లో ఈ ఎస్ ఐ హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాస్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాజీ ఎంపీ పప్పుల చలపతిరావు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ లు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించారు. రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 7 హాస్పిటల్స్ వర్చువల్ పద్ధతిలో…

Read More
In a press conference, coalition leaders announced the virtual inauguration of the ESI Hospital in Achyuthapuram, emphasizing the previous government's neglect.

రాంబిల్లిలో ఎస్ఐ హాస్పిటల్ భూమి పూజ పర్వం

ఎలమంచి నియోజక వర్గం రాంబిల్లి మండలంలో వెంకటాపురం జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడుతూ… అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీ సెజ్ లో బ్రాండిక్స్ దగ్గరలో ఈఎస్ఐ హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గత ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ విషయంలో ఎటువంటి శ్రద్ధ చూపలేదని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చొరవతో ఈఎస్ఐ హాస్పిటల్ భూమి…

Read More
Elamanchili MLA Sundarapu Vijay Kumar instructed officials to monitor sanitation and drinking water management in all village panchayats, raising awareness on health issues.

ఎలమంచిలీలో పారిశుధ్యం పై అధికారుల ఆదేశాలు

ఎలమంచిలీ పరిధిలో గల అన్ని గ్రామ పంచాయతీలు మరియు గ్రామాలలో పారిశుధ్యం మరియు త్రాగునీటి పైపుల నిర్వహణ పట్ల అధికారులంతా తనిఖీ చేసుకొని మెయిన్ రోడ్లలో ప్రజలను ఎవరిని కూడా బహిర్ భూములకు వెళ్ళ నీవ్వకుండా పరిశుభ్రత పాటిస్తూ ప్రజలను వివిధ అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తం చేయాలని ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అధికారులకు మాట్లాడుతూ ఆదేశాలు ఇచ్చారు.

Read More
In Yalamanchili, a complaint was filed against a 20-year-old man for allegedly abusing a minor girl. The investigation is ongoing.

యలమంచిలి పట్టణంలో కంప్లైంట్ ఇచ్చిన మైనర్ బాలిక

యలమంచిలి పట్టణంలో ధర్మారం, సిపి పేటకు చెందిన బంగారు వెంకి 20 సంవత్సరాలు వ్యక్తిపై మైనర్ బాలిక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని డి.ఎస్.పి సత్యనారాయణ అన్నారు. డి.ఎస్.పి మాట్లాడుతూ యలమంచిలి పట్టణంలో ధర్మారం, సిపి పేటకు చెందిన బంగారు వెంకి 20 సంవత్సరాలు యలమంచిలి ఫైర్ ఆఫీస్ కాలనీకి చెందిన అమ్మాయితో వివాహం జరిగిందని అన్నారు. అమ్మాయికి ఒక పాప పుట్టడంతో వాళ్ల చెల్లిని సహాయం చేయడం కోసం వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చిందని తెలిపారు….

Read More