On October 23, 2024, a meeting will be held to strengthen the Congress Party in Araku Valley, led by General Secretary Pachi Penta Shanta Kumari.

అరుకు వేలిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం సమావేశం

అరకు వేలి నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రులకు ఒక ప్రకటన విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి! తేదీ 23.10.2024న ఉదయం 10 గంటలకు అరకు వేలి అంజలి రెసిడెన్సి ప్రాంగణము వద్ద ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీమతి పాచి పెంట శాంత కుమారి ఆధ్వర్యంలో అరకు వేలినియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బలోపేతం.కోసం విస్తృత స్థాయి మరియు గిరిజన హక్కులు చట్టాల కోసం ఈ సమావేశం…

Read More
Deputy Zonal Manager N. Sitaram inaugurated the new Bank of India branch at Jaddangi, offering a wide range of loans and services starting today.

జడ్డంగి బ్యాంక్ అఫ్ ఇండియా శాఖలో అన్ని రకాల లోన్లు అందుబాటులో

జడ్డంగి బ్యాంక్ అఫ్ ఇండియా శాఖలో కస్టమర్ దేవుళ్ళకు నేటి నుండి అన్ని రకాల లోన్లు,సేవలు అందుబాటులో ఉంటాయని విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎన్.సీతారామ్ మీడియాకి తెలిపారు.అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో బ్యాంకు అఫ్ ఇండియా శాఖ నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జోనల్ మేనేజర్ కె.శ్రీనివాస్ కృషితో బ్యాంకుకి అన్ని రకాల సదుపాయాలు త్వరగా ఏర్పాటు చేయడం…

Read More
Shireesha Devi urges citizens to promote Valmiki Ramayana for future generations during Valmiki Jayanti celebrations in Rampachodavaram.

వాల్మీకి రామాయణం ప్రచారం కోసం శిరీష దేవి సూచనలు

రంపచోడవరం ఏజెన్సీలోని గిరిజనులు వాల్మీకి రామాయణాన్ని అవగాహన చేసుకుని రానున్న తరాల వారికి తెలియజేసే బాధ్యత ప్రతి పౌరుడు పై ఉందని రంపచోడవరం శాసన సభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి పేర్కొన్నారు. గురువారం స్థానిక వాల్మీకి పేటలోని వాల్మీకి జయంతి పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా రంపచోడవరం శాసన సభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి, మాజీ శాసనసభ్యులు సీత శెట్టి వెంకటేశ్వరరావు. జిల్లా వాల్మీకి సంఘ అధ్యక్షులు గొర్లె చిన్న నారాయణరావు. హాజరై వాల్మీకి విగ్రహానికి…

Read More
MLA Shireesha Devi emphasizes timely pension distribution and reviews issues at Lakonda Secretariat in Rampachodavaram constituency.

సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శిరీష దేవి

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం లకొండ సచివాలయాన్ని సందర్శించిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి , తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ లాక్కొండ సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను ప్రజలకు అందించాలని, కొత్తగా వచ్చే పింఛన్ అప్లికేషన్ తీసుకొని వచ్చే జనవరి కెల్లా కొత్తవారికి పింఛన్ అందించే విధంగా ఉండాలని సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. లక్కొండ సచివాలయ భవనాన్ని త్వరగా…

Read More
The liquor shop allocation lottery was held under the supervision of district officials, with 1393 applications received for 52 shops. The process was conducted smoothly at the local convention hall.

గంగవరంలో పల్లె పండగ కార్యక్రమంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రం గంగవరంలోపల్లె పండగ కార్యక్రమంలో భాగంగా గంగవరం గ్రామపంచాయతీ లో సీసీ రోడ్లు,పశువుల షెడ్లు కు సర్పంచ్ అక్కమ్మ గl చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలో మరుగున పడ్డ గిరిజన గ్రామాలు గత ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగళి అన్న రీతిలో ఉన్నాయని , ఇప్పుడు తెలుగు దేశం. ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి…

Read More
Nara Bhuvaneshwari and Dr. Gorantla Ravi Ram Kiran organized a mega medical camp in Rampachodavaram, providing services to around 500 people.

రంపచోడవరం లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహణ

ఎన్టీఆర్ ట్రస్టు మరియు GSR పౌడేషన్ నారా భువనేశ్వరి గారు మరియు డా.. గోరంట్ల రవి రామ్ కిరణ్ వారు రంపచోడవరం నియోజకవర్గ ఎన్టీఆర్ ట్రష్టు ఇంచార్జీ కందుల సాయి బాబు గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ గంగవరం మండలం జగ్గంపాలెం గ్రామం లో నిర్వహించడం జరిగింది. సుమారు 500 మందికి వైద్య సేవలు అంధించారు. సాయి బాబు గారు మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపు లు నిర్వహిస్తామని తెలిపారు….

Read More
Sri Rajarajeshwari Devi, in Mahishasura Mardini avatar, blessed devotees during Dasara Navaratri in Gangavaram. Devotees offered prayers with devotion.

గంగవరం దసరా ఉత్సవాల్లో మహిషాసురమర్దిని దర్శనం

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం లో దసరా నవరాత్రుల్లో భాగంగా మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు.దీనిలో భాగంగా గంగవరం మధ్య వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మళ్ళ నాగేశ్వరరావు దంపతులచే పూజాది కార్యక్రమాలు, శాంతి హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారి నవరాత్రి రూపాల ను విశిష్టతను భక్తులకు సవినయంగా వివరించారు .ఈ కార్యక్రమంలో…

Read More