ఉత్తరాంధ్రలో వర్షం బీభత్సం – రాకపోకలు స్తంభన, ప్రజలు ఆందోళన

ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. కురిసిన భారీ వర్షాలతో వాగులు, గెడ్డలు, చిన్నా పెద్ద నదులు పొంగిపొరలుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పర్వత ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అల్లూరి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పెదబయలు – పాడేరు మండలాల మధ్య ఉన్న పరదానిపుట్టు వంతెనపై వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. దీంతో దాదాపు 60 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాడేరు…

Read More
In Paderu, a Martyrs' Remembrance Day event honored fallen police heroes. Collector Dinesh Kumar and SP Amit Badwar participated, emphasizing their sacrifices.

పాడేరులో అమరవీరుల సంస్మరణ దినోత్సవం

ఈరోజు పాడేరులో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఘననివాళులు . ఈ సందర్భంగా అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించారు. ప్రజల రక్షణకై నిరంతరం కృషి చేసి ఎందరో సంఘవిద్రోహ శక్తులు చేతిలో అమరులవుతున్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం వాళ్ళ ప్రాణాలు ఫలంగా పెట్టి అమరులైన పోలీస్ కుటుంబాలకు జిల్లా ఎస్పీ అమిత్ బద్వార్ ఆధ్వర్యంలో…

Read More