Students participating in a heated mock assembly session in Amaravati with debates and marshals intervening.

Student Mock Assembly: అమరావతిలో వేడివేడి చర్చ…నిరసనలతో హల్‌చల్ 

AP Mock Assembly: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో వేడి వాదోపవాదాలు జరిగాయి. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో మన్యం జిల్లాకు చెందిన లీలాగౌతమ్ మాక్ సీఎం పాత్రను, అదే జిల్లాకు చెందిన సౌమ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి డిప్యూటీ సీఎం గా, తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి విద్యాశాఖ మంత్రిగా, కాకినాడకు…

Read More
YS Jagan Mohan Reddy to appear before CBI Court by November 21 in Hyderabad

YS Jagan CBI Court:ఈ నెల 21లోగా సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS JAGAN) ఈ నెల 21వ తేదీలోగా హైదరాబాద్‌లోని సీబీఐ(CBI) కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటీవల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్ ఉపసంహరించుకున్నారు.వివరాల్లోకి వెళ్తే, అక్టోబర్‌లో యూరప్ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది. also read:India Climate Risk Report:ప్రకృతి విపత్తులు ముప్పు..30 ఏళ్లలో 80వేల మంది మృతి! అయితే…

Read More

మొంథా తుపాన్ ప్రభావం: కోనసీమ అతలాకుతలం, పలు జిల్లాల్లో భారీ నష్టం

మొంథా తుపాను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీరం దాటిన వెంటనే ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఈ తుపానుతో కోనసీమ, అనకాపల్లి, గుంటూరు, విజయవాడ వంటి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం భీకరరూపం దాల్చి రెండు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. అలలు లైట్‌హౌస్‌ను తాకుతుండటంతో తీరప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజోలు పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచే ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. ప్రజల భద్రత కోసం…

Read More

క్రాంతినగర్‌లో 12 అడుగుల కొండచిలువ కలకలం – యువకుల ధైర్యంతో సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు

విశాఖపట్నం నగరంలోని ఆరిలోవ పరిధిలోని క్రాంతినగర్ ప్రాంతంలో భారీ కొండచిలువ కనిపించడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పాములు, అడవి జంతువులు నివాస ప్రాంతాల్లోకి రావడం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 12 అడుగుల పొడవు గల ఈ కొండచిలువ ఓ ఇంటి ముందు ఉన్న డ్రైనేజీ కాలువలో కనిపించింది. స్థానికులు ఆ కొండచిలువను గమనించి ఒక్కసారిగా భయంతో అల్లకల్లోలానికి గురయ్యారు. అయితే కొంతమంది ధైర్యవంతులైన యువకులు…

Read More

మొంథా తుపాను ఉధృతి – 110 కి.మీ వేగంతో గాలులు, ఏపీలో పోర్టులకు అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ఉధృతంగా మారుతోంది. ఈ తుపాను ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం సముద్రం తీవ్ర ఆందోళనలో ఉంది. భారీ అలలు తీరప్రాంతాలను ఢీకొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది….

Read More

విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్‌పై జగన్ స్పందన, చంద్రబాబును విమర్శలు

విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు ఘనత తమ ప్రభుత్వ హయాంలోనే ఏర్పడిందని ఆయన వివరించారు. జగన్ తెలిపారు, “ఈ ప్రాజెక్టుకు పునాది మేమే వేసాము. 2023 మే 3వ తేదీన విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు మేమే శంకుస్థాపన చేశారు. సింగపూర్ నుంచి సబ్-సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా అప్పుడే…

Read More

అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి 200 మిలియన్ డాలర్లు త్వరలో విడుదల

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి మరో విడత భారీ నిధులు అందనున్నాయి. తొలి దశ అభివృద్ధికి హామీ ఇచ్చిన రుణంలో భాగంగా, ఈ ఏడాది చివరి నాటికి సుమారు 200 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1700 కోట్లు) రెండో విడతను విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఒక ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయి. అమరావతి…

Read More