Sunday, April 5, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshజియ్యమ్మవలసలో నిర్వహించిన ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు కార్యక్రమం

జియ్యమ్మవలసలో నిర్వహించిన ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు కార్యక్రమం

-

Chat on WhatsApp

సనాతన ధర్మ పరిరక్షణార్థం ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు సందర్భంగా జియ్యమ్మవలస మండల కేంద్రంలో శివాలయం వద్ద మండల జనసైనికుల ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను మన్నించాలని కోరుతూ భజన కార్య్రమంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన ఐటీ కోఆర్డినేటర్ ఎల్ రంజిత్ కుమార్ జియ్యమ్మవలస మండల నాయకులు రాజేష్, శ్రీను, రిషిబాబు,పోల్ నాయుడు,భార్గవ్,రాజు, సత్య, గణేష్, నరేష్, వినోద్, సింహాచలం మరియు గ్రామ పెద్ధలు & భక్తులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ధర్మాన్ని మనం కాపాడాలి అలానే అన్ని మతస్తులను గౌరవించాల్సిన బాధ్యత ఉందని , వారి మనోభావాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp