Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeTelanganaఎ.ఎన్.ఎమ్.లకు రెగ్యులర్ చేయాలని ధర్నా

ఎ.ఎన్.ఎమ్.లకు రెగ్యులర్ చేయాలని ధర్నా

-

Chat on WhatsApp

కాంట్రాక్ట్ ఎ.ఎన్.ఎం.లకు రాత పరక్ష లేకుండ రెగ్యులర్ చేయాలని వరంగల్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ఎదుట ఎ.ఎన్.ఎమ్.లు ధర్నా చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖలో 2000 సంవత్సరము నుండి నేటి వరకు కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న ఎ.ఎన్.ఎమ్.లు రెగ్యులరైజెషన్, కనీస వేతనాలు, ఇతర చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని దశాబ్ధల తరబడి దశలవారి ఆందోళన, పోరాటాలు, నిరవధిక సమ్మెలు చేసామని సమ్మెల సందర్భంగా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కావడం అని యూనియన్ నాయకులు మాట్లాడారు. ఎ.ఎన్.ఎమ్.లకు రాత పరీక్ష లేకుండ రెగ్యులర్ చేయాలి అని సర్వీసు వెయిటెజి 50 మార్కులు ఇవ్వాలి అని వయోపరిమితిని ఎత్తి వేయాలి అని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని ఎక్స్రేషియ, ఆరోగ్య భీమ సౌకర్యం కల్పించాలి అని జనాభా ప్రతిపదికన సబ్ సెంటర్లను పెంచాలి అని డిమాండ్స్ వారు చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp