విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి జి వి ఆర్ నాయుడు తండ్రి అయినటువంటి మాజీ ఎంపీ P అప్పల నరసింహం విగ్రహానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులు ఎంపీ k రామ్మోహన్ నాయుడు పూలమాల వేసి ఘన నివాళి తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తదుపరి వారి కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు.
P అప్పల నరసింహం విగ్రహానికి ఘన నివాళి
