Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeTelanganaKhammamకొమరం భీమ్ జయంతి ఘనంగా నిర్వహణ

కొమరం భీమ్ జయంతి ఘనంగా నిర్వహణ

-

Chat on WhatsApp

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివాసి గిరిజన ఐక్యత సంఘాల ఆధ్వర్యంలో 84వ కొమరం భీమ్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఉన్న కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజనులకోసం కొమరం భీమ్ పోరాడిన సంఘటనలుగుర్తు చేసుకున్నారు.జంగిల్ జమీన్ అంటూ బ్రిటిష్ వారిపై పోరాడిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన జేఏసీ నాయకులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp