Wednesday, April 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshతిక్కిరెడ్డిపాలెంలో పల్లె పండుగ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తిక్కిరెడ్డిపాలెంలో పల్లె పండుగ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

-

Chat on WhatsApp

పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా తిక్కిరెడ్డిపాలెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

సిసి రోడ్ల నిర్మాణానికి పత్తిపాడు నియోజక వర్గంలో మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం.

పల్లె పండుగ కార్యక్రమం ప్రగతి అభివృద్ధికి పండగ లాంటిది.

గత ఐదు సంవత్సరాల్లో పత్తిపాడు నియోజవర్గంలో అభివృద్ధి పనులు కరువయ్యాయి.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల అనంతరం అభివృద్ధికి శంకుస్థాపన శంకరావరం పూరించాం.

నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమంలో కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసాం.

రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 30 రకాల పనులకు సంబంధించి

4500 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

గత ప్రభుత్వ చేయలేని అభివృద్ధిని ఈ కూటమి ప్రభుత్వము చేస్తుంది.

గత వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి అంటే ఏందో తెలియదు…

2014 – 2019 సంవత్సర మధ్యలో జరిగిన అభివృద్ధిని నేడు మరలా ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

iran crude oil tanker heading towards india after years of halted imports

India iran oil imports | ఇరాన్ క్రూడ్ మళ్లీ భారత్‌కు.. 2019 తర్వాత...

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఇరాన్ ముడి చమురు మళ్లీ భారత్‌కు(india iran oil imports) చేరే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి చుట్టూ సరఫరా అంతరాయాలు, అలాగే...
- Advertisement -
Chat on WhatsApp