Wednesday, April 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshతిక్కిరెడ్డిపాలెంలో పల్లె పండుగ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తిక్కిరెడ్డిపాలెంలో పల్లె పండుగ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

-

Chat on WhatsApp

పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా తిక్కిరెడ్డిపాలెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

సిసి రోడ్ల నిర్మాణానికి పత్తిపాడు నియోజక వర్గంలో మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం.

పల్లె పండుగ కార్యక్రమం ప్రగతి అభివృద్ధికి పండగ లాంటిది.

గత ఐదు సంవత్సరాల్లో పత్తిపాడు నియోజవర్గంలో అభివృద్ధి పనులు కరువయ్యాయి.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల అనంతరం అభివృద్ధికి శంకుస్థాపన శంకరావరం పూరించాం.

నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమంలో కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసాం.

రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 30 రకాల పనులకు సంబంధించి

4500 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

గత ప్రభుత్వ చేయలేని అభివృద్ధిని ఈ కూటమి ప్రభుత్వము చేస్తుంది.

గత వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి అంటే ఏందో తెలియదు…

2014 – 2019 సంవత్సర మధ్యలో జరిగిన అభివృద్ధిని నేడు మరలా ఈ కూటమి ప్రభుత్వంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

lpg gas cylinders and online booking concept showing smooth domestic gas supply in india

LPG Gas Cylinder | ఎల్పీజీ బుకింగ్‌లో భారీ మార్పులు.. వినియోగదారులకు మరో ఊరట

LPG Gas Cylinder: దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పంపిణీ ప్రక్రియను మరింత బలోపేతం చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం...
- Advertisement -
Chat on WhatsApp