Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshపేదల సంక్షేమం కోసం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం

పేదల సంక్షేమం కోసం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం

-

Chat on WhatsApp

పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం సహాయనిధి ద్వారా కూటమి ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తుందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి.గన్నవరంలోని క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.4,23,702 నగదు చెక్కులను ఆయన అందజేశారు. అదేవిధంగా నల్లా చారిటబుల్ ట్రస్ట్ తరఫున కె. ఏనుగుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లా పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం లో వైద్య పరీక్షలు చేయించుకున్న పలువురికి ట్రస్టు తరుపున మంజూరైన కళ్ళజోళ్ళను ఎమ్మెల్యే సత్యనారాయణ పవన్ కుమార్ తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలొ ఉమ్మడి కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp