Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshదసరా ఉత్సవాలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఘన ఆరంభం

దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఘన ఆరంభం

-

Chat on WhatsApp

కోవూరు మండలం రైల్వే ఫీడర్స్ రోడ్డులో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవ వేడుకల్లో భాగంగా శరన్నవరాత్రులు ఉత్సవాలను ప్రారంభమైన
ఈ ఉత్సవాల్లో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండల నాయకులతో కలసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఆమెను మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు మహిళలు అందరూ కోలాటంతో ఎమ్మెల్యేనీ స్వాగతించారు
అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ప్రార్థించారు

ఈ కార్యక్రమంలో జనసేన బిజెపి టిడిపి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp