Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshబాపట్లలో భర్త మెడకు తాడు బిగించి భార్య హత్య

బాపట్లలో భర్త మెడకు తాడు బిగించి భార్య హత్య

-

Chat on WhatsApp

ఏపీలోని బాపట్ల జిల్లా కొత్తపాలెం గ్రామంలో ఓ దారుణం చోటుచేసుకుంది. భర్త తన భార్యను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోకర్ణమఠంకు చెందిన అమరేంద్రబాబు, కొత్తపాలెంకు చెందిన అరుణ వివాహం చేసుకున్న 10 సంవత్సరాలు కావొచ్చింది. కానీ, నాలుగేళ్ల క్రితం మద్యానికి బానిసైన అమరేంద్రబాబుతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

ఈ గొడవల కారణంగా అరుణ తన భర్తను వదిలి స్వగ్రామంలో ఉంటోంది. దీంతో అమరేంద్రబాబు ఆమెతో మళ్లీ గొడవకు దిగాడు. ఈ గొడవలో అమరేంద్రబాబు తన భార్యను కొట్టాడు. దీంతో ఆగ్రహించిన అరుణ తన భర్తపై దాడి చేసింది.

అరుణ తన భర్త గొంతుకు తాడు వేసి లాగి చంపేసింది. ఈ ఘటన జరిగిన తరువాత, అతనిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు సమాచారం. నలుగురు వ్యక్తులు ఇందులో జోక్యం చేసుకుని అరుణ భర్తను చంపిన విషయం వెల్లడైంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp