Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshచంద్రబాబు ప్రభుత్వంపై చేవూరు దేవకుమార్ రెడ్డి విమర్శలు

చంద్రబాబు ప్రభుత్వంపై చేవూరు దేవకుమార్ రెడ్డి విమర్శలు

-

Chat on WhatsApp

నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

100 రోజుల పాలనను “మంచి పాలన” అని చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అవగాహన రాహిత్యంగా మారాయని విమర్శించారు.

రైతులకు రూ. 20,000 సహాయం ఇచ్చానని చెప్పిన ప్రభుత్వం మాటలు మిట్టంటగా తప్పించుకుంది.

చంద్రబాబుకు దైవప్రసాదమైన లడ్డును రోడ్డుకీడ్చిన ఘనత దక్కిందని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ప్రవర్తన తగిన దారిలో లేదని, రాజకీయ కక్షల కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదో ప్రజలకు వివరించాల్సిందిగా డిమాండ్ చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్ముతున్న విధానంపై కూడా విమర్శలు గుప్పించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp