CM Revanth Reddy sanctions new police stations, hospitals, and roads for Peddapalli, along with infrastructure upgrades in nearby areas.

పెద్దపల్లిపై సీఎం రేవంత్ వరాల జల్లు

పెద్దపల్లి జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. పెద్దపల్లిలో రూరల్‌ పోలీసు స్టేషన్‌, మహిళా పోలీసు స్టేషన్‌, ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ను మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ స్టేషన్లతో ప్రజల భద్రతా వ్యవస్థ మరింత బలపడనుంది. ఎలిగేడు మండల కేంద్రంలో కొత్త పోలీస్‌ స్టేషన్‌, వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు, పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి సామర్థ్యాన్ని 100 పడకలకు పెంచేందుకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, మంథనిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు….

Read More
Local MLA Makkan Singh Raj Thakur's efforts to turn Ramagundam into an educational hub include new colleges and schools. The community celebrates with a rally and blessings.

రామగుండం ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మార్పు

రామగుండం ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మార్పురామగుండం ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్‌ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ గారు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో నర్సింగ్‌ కళాశాల మరియు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ ను తేది:10/10/2024న మంజూరుచేయడం జరిగింది. నర్సింగ్‌ కళాశాలకి రూ.26 కోట్లు మంజూరయ్యాయి మరియు 60 సీట్లతో కళాశాల ప్రారంభం అవుతోంది. రాజకీయ నాయకుల సంబరాలుఈ పురస్కరించుకుని ఆదివారం 300 మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ…

Read More
BJP celebrated its victory in the Maharashtra Assembly elections with a grand celebration, highlighting its overwhelming win and success of its manifesto.

మహారాష్ట్ర ఎన్నికల విజయోత్సవంలో బీజేపీ జరిపిన వేడుక

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కూటమి అఖండ మెజార్టీతో గెలిచిన శుభసదార్బంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణ మరియు మండల శాఖ కావేట్ రాజగోపాల్ మరియు మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా చౌరస్తాలో పటాకలు కాల్చి సీట్లు పంపిణీ చేసి విజయోత్సవ వేడుకలు చేసుకోవడం జరుగింది బిజెపి నాయకులు మాట్లాడుతూ మహారాష్ట్ర లో బిజెపి 141 సీట్లలో పోటీ చేస్తే 130 ఇట్లలో బిజెపి గెలిసి విజయ…

Read More
A mock drill on mob control and maintaining law and order was conducted at Ramagundam Police Commissionerate.

రామగుండం పోలీస్ కమీషనరేట్‌లో మాబ్ ఆపరేషన్ డ్రిల్

అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్‌ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, (144) 163 BNSS సెక్షన్‌ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజల శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా చెదరగొట్టాలి అనే వ్యూహంలో భాగంగా రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి గారి ఆదేశాల మేరకు రామగుండము పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఎఆర్ ఎసిపి సుందర్ ఆధ్వర్యంలో…

Read More
Congress leaders criticized former MLA Koppula Ishwar and Kurukanti Chander for their lack of contribution to Ramagundam's development

రామగుండం అభివృద్ధిపై కాంగ్రెస్ నేతల తీవ్ర వ్యాఖ్యలు

రామగుండం నియోజకవర్గాన్ని బొంద ల గడ్డగా మార్చిన కొప్పుల ఈశ్వర్ కొరుకంటి చందర్ కు మాట్లాడే నైతిక హక్కు లేదు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి 300 కోట్లు నిధులు,నియోజకవర్గంలోని పరిశ్రమలు సింగరేణి, ఎన్టీపీసీ,ఆర్ ఎఫ్ సి ఎల్ మరియు సి ఎస్ ఆర్ నిధులను నియోజకవర్గానికె కేటాయించెల చెసిన ఘనత ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. గత ప్రభుత్వంలో రూపాయి కూడా రామగుండం నియోజకవర్గానికి తీసుకురాలేని కొప్పుల ఈశ్వర్ మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు….

Read More
The Rathotsavam at the historic Sri Lakshmi Narasimha Swamy Temple in Devunipalli was celebrated with grandeur. Devotees gathered to seek blessings and enjoy the festivities.

దేవునిపల్లి రథోత్సవానికి భక్తుల రద్దీ

పెద్దిపల్లి మండలంలోని దేవునిపల్లి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ఈ నెల 12 న బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నేడు స్వామివారి రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఆలయం జైనుల కాలం నాటిది. ఏటా కార్తీక మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడి స్వామివారు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందారు.జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు…

Read More
Task Force seized 28 quintals of illegal PDS rice and a Bolero vehicle near Sundilla Barrage; three suspects identified, one absconding.

సుందిళ్ల బ్యారేజ్ వద్ద పిడిఎస్ రైస్ అక్రమ రవాణా పట్టివేత

రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపెల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందిళ్ల బ్యారేజ్ గుండా పిడియస్ రైస్ అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్సు సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో, ఎస్ఐ రాజేష్ మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది సుందిళ్ల బ్యారేజ్ వద్ద బొలెరో వాహనం నెంబర్ TS 19 TA 5137 ను ఆపి తనిఖీ చేయగా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటల్ల pds రైస్ ని…

Read More